Merry Christmas 2022: దేశ ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

BRS Chief Telangana CM KCR Extends Christmas wishes to Nation - Sakshi

సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. 

శాంతి, కరుణ, సహనం, ప్రేమలను ప్రపంచానికి ఏసుక్రీస్తు చాటాడు. ఏసు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయి అని సీఎం కేసీఆర్‌ జాతిని ఉద్దేశించి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు క్రిస్మస్‌ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ విస్తరణకు ఆయన రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top