విద్యుత్‌ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

Jan 17 2026 7:24 AM | Updated on Jan 17 2026 7:24 AM

విద్యుత్‌ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

విద్యుత్‌ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

విద్యుత్‌ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణా మండలి (ఏపీఈఆర్‌సీ) ఈ నెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌సీడీసీఎల్‌ చైర్మన్‌, సీఎండి శివశంకర్‌ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సంస్థలు ఏపీఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై ఈ నెల 20న తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం.. 22, 23వ తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, 27న కర్నూలులోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement