జాగ్రత్తలతో సాగు

- - Sakshi

బయోకెమెస్ట్రీలో ఎంఎస్సీ పూర్తయింది. బెంగళూరులో మైలాన్‌ ఫార్మా కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నా. వ్యవసాయంపై మక్కువ ఉండటం, బయట ఉద్యోగాల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో 2022లో కోడుమూరులోని 2 ఎకరాల భూమిలో 1000 మొక్కలతో టిష్యూకల్చర్‌ అరటి సాగు మొదలుపెట్టా. ఇందులోనే అంతర పంటగా వెయ్యి మొక్కలతో వక్క సాగు చేస్తున్నా. వీటికి అదనంగా 70 టెంకాయ మొక్కలను పెంచుతున్నా. బెంగళూరు నుంచే పంటలను పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలతో సాగులో మెలకువలు పాటిస్తున్నా. ఎప్పటికై నా వ్యవసాయమే ఉత్తమం. – వెంకటేష్‌, కోడుమూరు

Read latest Nandyala News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top