రాణిస్తున్న ‘జాహ్నవి’ | - | Sakshi
Sakshi News home page

రాణిస్తున్న ‘జాహ్నవి’

May 26 2025 10:02 AM | Updated on May 26 2025 10:02 AM

రాణిస్తున్న ‘జాహ్నవి’

రాణిస్తున్న ‘జాహ్నవి’

జిల్లా కేంద్రంలోని తిరుమలనగర్‌ కాలనీకి చెందిన కె.జాహ్నవి ఏడో తరగతి చదువుతోంది. 2022 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ రాణిస్తోంది. చిన్ననాటి నుంచే నృత్యంపై ఆసక్తితో శిక్షణలో చేర్పించినట్లు తల్లిదండ్రులు సంజుతాయి– రవికుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు ఆరు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా 7 రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చింది. మహారాష్ట్ర వార్ధాలో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. కళాశక్తి పురస్కారంతోపాటు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఈవెంట్‌లో పాల్గొని ధ్రువపత్రం అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement