ఆలిండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారిణులు | - | Sakshi
Sakshi News home page

ఆలిండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారిణులు

Dec 25 2025 10:12 AM | Updated on Dec 25 2025 10:12 AM

ఆలిండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడా

ఆలిండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడా

ఆలిండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారిణులు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం నుంచి ఈనెల 28 వరకు జరిగే ఆలిండియా ఉమెన్స్‌ కిక్‌బాక్సింగ్‌ జోనల్‌ పోటీల్లో స్పోర్ట్స్‌ కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు జిల్లా క్రీడాకారిణులు పాల్గొంటున్నట్లు జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ తెలిపారు. ఈ పోటీల్లో 22కేజీల విభాగంలో వినూత్న, 37కేజీల కేటగిరీలో తన్షిత, 47కేజీల విభాగంలో సాయిలక్ష్మి పాయింట్‌ ఫైట్‌లో, సీనియర్‌ విభాగంలో యామిని మ్యూజికల్‌ ఫామ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీమ్‌ మేనేజర్‌ జయదీప్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement