భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం..

Aug 26 2025 8:10 AM | Updated on Aug 26 2025 8:10 AM

భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం..

భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం..

భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీ పార్క్‌ ఆవరణలో ఉన్న వినాయక ఆలయం దగ్గర ఓరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో 2018 నుంచి మట్టి గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా 9 రోజులు పూర్తిగా కోలాటం, భజనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతాం. ప్రత్యేకంగా మహిళలు చేసే కోలాటం, భజనలు ఆకట్టుకుంటాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు సైతం మట్టి గణనాథుడిపై అవగాహన కల్పిస్తాం.

– మహేందర్‌, ఓరసిద్ధి వినాయక

సేవా సంఘం సభ్యుడు, టీచర్స్‌కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement