చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం

Aug 15 2025 7:10 AM | Updated on Aug 15 2025 7:10 AM

చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం

చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం

మంథనిరూరల్‌: గతేడాది జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంకిశోర్‌ను భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి సన్మానించారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చిల్లపల్లి సెక్రటరీతోపాటు రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన మరో ఐదుగురు కార్యదర్శులను సత్కరించారు. ఆరుగురు కార్యదర్శులతోపాటు పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆగస్టు 15న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.

నేడు ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement