అపురూప శిల్పాలపై పట్టింపు కరువు | - | Sakshi
Sakshi News home page

అపురూప శిల్పాలపై పట్టింపు కరువు

Apr 13 2025 12:08 AM | Updated on Apr 13 2025 12:08 AM

అపురూప శిల్పాలపై పట్టింపు కరువు

అపురూప శిల్పాలపై పట్టింపు కరువు

వేములవాడ: రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరస్వామి గుడిలో ఏళ్లనాటి అపురూప శిల్పకళపై రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురావస్తు పురావాస్తు పరిశీలకుడు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమేశ్వరాలయంలోని మూలనపడేసిన శిల్పకళా రూపాలను స్థానిక చరిత్రకారుడు సంకెపల్లి నాగేంద్రశర్మతో కలసి పరిశీలించారు. 9వ శతాబ్దం నాటి గణేశ్‌, ఛాముండి, సప్తమాతలు, శివలింగాలు, నంది, కుబేర, జైన మహవీర, పార్శ్వనాథ శిల్పాలను ఆలయన ఆవరణలో పడేశారన్నారు. అపురూప శిల్పాలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయశాఖ అధికారులపై ఉందన్నారు.

పురావస్తు పరిశీలకుడు నాగిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement