అట్రాసిటీ కేసులో ఏసీపీ విచారణ | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులో ఏసీపీ విచారణ

Mar 15 2026 5:02 AM | Updated on Mar 15 2026 5:02 AM

అట్రాసిటీ కేసులో ఏసీపీ విచారణ

ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్‌ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిజామాబాద్‌ ఏసీపీ ప్రకాశ్‌ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు ధర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల 11న జరిగిన జారూపల కాంతామణి హత్య కేసుకు సంబంధించి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఏసీపీ వెంట సీఐ భిక్షపతి, ఎస్సై శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement