నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది.. | - | Sakshi
Sakshi News home page

నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది..

Aug 13 2025 5:30 AM | Updated on Aug 13 2025 5:30 AM

నాన్న దూరమయ్యాడు..  కుటుంబం రోడ్డున పడింది..

నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది..

మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్‌ఫండ్‌లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు.

– కుర్మయ్య, బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement