కలియదున్నితేనే బలం
కొయ్యకాళ్లను కాల్చడం ద్వారా భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. పంట అవశేషాలు కలియదున్ని.. ఎకరాకు మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లితే ఎరువుగా మారుతుంది. రసాయన ఎరువులకు పెట్టే ఖర్చు 50 శాతం తగ్గి దిగుబడి పెరుగుతుంది. – హరీశ్కుమార్ శర్మ,
పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస
అవగాహన కల్పిస్తున్నాం
పంట అవశేషాలను కాల్చివేయడం ద్వారా రైతులతో పాటు వాతావరణానికీ భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పా టు చేస్తున్నాం. కాల్చకుండా కొయ్యకాళ్లను కట్ చేసే మిషన్ల గురించి అవగాహన కల్పిస్తున్నాం.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి
కలియదున్నితేనే బలం


