పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత  | Two Sikh Men Shot Dead in Pakistan Peshawar | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత 

May 16 2022 7:42 AM | Updated on May 16 2022 7:45 AM

Two Sikh Men Shot Dead in Pakistan Peshawar - Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. మృతులను సుగంధ ద్రవ్యాల దుకాణం నడుపుకునే సల్జీత్‌ సింగ్‌(42), రంజీత్‌ సింగ్‌(38)గా గుర్తించారు. ఘటనకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. పెషావర్‌లో సుమారు 15 వేల మంది సిక్కు మతస్తులున్నారు. 
చదవండి: సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా

Advertisement
 
Advertisement
Advertisement