ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం | Three Man Deceased Road Accident At Prakasam District | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

Dec 16 2020 9:27 AM | Updated on Dec 16 2020 11:05 AM

Three Man Deceased Road Accident At Prakasam District - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై లారీని ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బల్లికురవ మండలం అలనడక వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement