నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి | Three Killed After Being Hit By Train In Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి

Jan 22 2023 7:28 AM | Updated on Jan 22 2023 7:36 AM

Three Killed After Being Hit By Train In Nellore - Sakshi

నెల్లూరులోని ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జి పై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది.

సమాచారం అందుకొన్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది?. మృతులు ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాదమా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement