మిస్టరీగా మారిన గజ ఈతగాని మృతి.. సీసీకెమెరాలో షాకింగ్‌ విషయాలు

Mysterious Death Of Yard Swimmer In Nirmal Bhainsa Gaddenna Project - Sakshi

సాక్షి, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా, బైంసా గడ్డేన్న ప్రాజెక్టులో గజ ఈతగాని మృతి మిస్టరీగా మారింది. రెండు రోజుల క్రితం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన సాయినాథ్ శవమై తెలాడు. అయితే సాయినాథ్ డ్యామ్‌లోకి దూకిన సమయంలో ఆ సంఘటన సీసీ  కెమెరాలలో రికారయ్యింది. ఈ సీసీ పుటేజీలో డ్యామ్‌లో దూకిన సాయినాథ్‌ కొద్ది దూరం ఈతకోట్టినట్లు రికార్డైంది.
(చదవండి: వంకర మనుషులున్నారు.. నా వల్ల కాదు)

ఆ తర్వాత నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాడు ఎలా మ్రుతిచెందాడనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

చదవండి: హాస్టల్‌లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top