వైఎస్సార్‌ కడప: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

3 Assassinated In Road Accident In YSR Kadapa - Sakshi

వైఎస్సార్‌ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రాజంపేట మండలం మందరం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను ఒబిలి శివ (30), ఆవుల చిన్నబ్బి (50), హారిక (3)గా గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top