
వైఎస్సార్ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రాజంపేట మండలం మందరం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను ఒబిలి శివ (30), ఆవుల చిన్నబ్బి (50), హారిక (3)గా గుర్తించారు.
Aug 21 2021 2:02 PM | Updated on Aug 30 2021 12:47 PM
వైఎస్సార్ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రాజంపేట మండలం మందరం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను ఒబిలి శివ (30), ఆవుల చిన్నబ్బి (50), హారిక (3)గా గుర్తించారు.