నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 13th October 2025 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Oct 13 2025 3:51 PM | Updated on Oct 13 2025 3:55 PM

Stock Market Closing Update 13th October 2025

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.77 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో.. 82,327.05 వద్ద, నిఫ్టీ 58.00 పాయింట్లు లేదా 0.23 శాతం నష్టంతో 25,227.35 వద్ద నిలిచాయి.

ఉమియా బిల్డ్‌కాన్, గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్, యూనివర్సస్ ఫోటో ఇమేజింగ్స్ లిమిట్, సంపన్ ఉత్పాదన్ ఇండియా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. యూనివాస్తు ఇండియా, సెక్యూర్‌క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్, ముంజల్ షోవా, తారాపూర్ ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement