DGCA Says Domestic Air Passenger Traffic Rise To 1.2 Crore In May 2022 - Sakshi
Sakshi News home page

విమానాల్లో చక్కర్లు.. భారీగా పెరిగిన ప్రయాణికులు!

Jun 23 2022 1:36 PM | Updated on Jun 23 2022 1:46 PM

Domestic Air Passenger Traffic Grows Nearly Five Fold In May - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా 2022 మే నెలలో 1.20 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 మే నెలతో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం కావడం విశేషం.

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకారం..గతేడాది దేశీయంగా మే నెలలో 21 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. 1.20 కోట్లలో ఇండిగో విమానాల ద్వారా 70 లక్షల మంది విహంగ విహారం చేశారు. మొత్తం ప్రయాణికుల్లో ఇది 57.9 శాతం. గో ఫస్ట్‌ ద్వారా 12.76 లక్షల మంది రాకపోకలు సాగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement