దొంగ మస్టర్లు, బినామీ కూలీలను గుర్తించడం గతంలో కష్ట తరంగానే కాకుండా సవాల్గా ఉండేది. లోపాలను ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడేవారు. దీనిని కట్టడి చేయడానికి అధికార యంత్రాంగానికి కూడా తలనొప్పిగా ఉండేది. ఎన్ఎంఎంఎస్ (ఫేస్) యాప్ వచ్చాక ఈ సమస్యలకు పుల్ స్టాఫ్ పడింది. వేతనదారు వస్తేనే మస్టర్లో హాజరు నమోదవుతుంది. అదే విధంగా నకిలీ జాబ్ కార్డులకు కూడా కాలం చెల్లింది. పర్యవేక్షణ సులభమైంది. పని వత్తిడి కూడా తగ్గింది.
–జి. సుబ్రమణ్యం, ఉపాధి హామీ ఏపీఓ,
కురబలకోట మండలం


