నేడు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YSRCP Chief YS Jagan Krishna District Tour Today To Inspect Crop Damage Victims From Cyclone Montha | Sakshi
Sakshi News home page

నేడు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Nov 4 2025 3:52 AM | Updated on Nov 4 2025 8:34 AM

YS Jagan to visit cyclone affected Krishna district on November 4

తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు

సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్‌­సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌ మంగళ­వారం కృష్ణా జిల్లాలో పర్య­టించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్‌ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు.

మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్‌ జగన్‌ పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement