తలశిల రఘురాం తండ్రి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | Ys Jagan Shocked At The Death Of Talasila Raghuram Father | Sakshi
Sakshi News home page

తలశిల రఘురాం తండ్రి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Feb 18 2026 11:01 AM | Updated on Feb 18 2026 1:40 PM

Ys Jagan Shocked At The Death Of Talasila Raghuram Father

సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ తండ్రి తలశిల చంద్రశేఖరరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం వైఎస్‌ జగన్‌.. విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్‌ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement