రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి | YS Jagan Pays Tribute To Former CM Rosaiah On His Birth Anniversary, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి

Jul 4 2026 9:33 AM | Updated on Jul 4 2026 10:14 AM

Ys Jagan Pays Tribute To Rosaiah On His Birth Anniversary

సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు రోశయ్య అని కొనియాడారు. నాన్నగారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువలేరని పేర్కొన్నారు. రోశయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement