సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ.. | YS Jagan Pays Tribute To Mahatma Gandhi | Sakshi
Sakshi News home page

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ..

Jan 30 2026 10:25 AM | Updated on Jan 30 2026 10:52 AM

YS Jagan Pays Tribute To Mahatma Gandhi

సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మా గాంధీకి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక.. తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement