నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan to meet Parchur constituency leaders on September 09 | Sakshi
Sakshi News home page

నేడు పర్చూరు నియోజకవర్గ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ

Sep 9 2026 5:51 AM | Updated on Sep 9 2026 5:51 AM

YS Jagan to meet Parchur constituency leaders on September 09

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లి­లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కాను­న్నా­రు. 

వారితో అక్కడ పా­ర్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరి­ణా­మాలపై చర్చించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement