నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ | Ys Jagan Guntur Tour On February 4th: Andhra pradesh | Sakshi
Sakshi News home page

నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

Feb 4 2026 5:38 AM | Updated on Feb 4 2026 5:38 AM

Ys Jagan Guntur Tour On February 4th: Andhra pradesh

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన గుంటూరు వెళతారు.

ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement