రామంతాపూర్‌ ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Comments On Ramantapur incident | Sakshi
Sakshi News home page

రామంతాపూర్‌ ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Aug 18 2025 12:25 PM | Updated on Aug 18 2025 1:05 PM

YS Jagan Comments On Ramantapur incident

సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో దుర్ఘటన జరగటం విషాదకరం అని అన్నారు.

వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ ఘటనపై తాజాగా స్పందిస్తూ..‘పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. 

హైదరాబాద్ లో విద్యుత్ షాక్ ఘటనపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి

Advertisement
 
Advertisement
Advertisement