ఆళ్లగడ్డ: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు | Travel Bus Collides With Lorry In Allagadda | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డ: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

May 17 2026 9:39 AM | Updated on May 17 2026 10:30 AM

Travel Bus Collides With Lorry In Allagadda

సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీ కొట్టింది.  ఈ ఘటనలో ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం (50) మృతి చెందాడు. మృతుడిని చిత్తూరు జిల్లా సుగంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30 మంది ప్రయాణికులతో జై భారత్ ట్రావెల్స్ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఢీ కొట్టింది. 

Advertisement
 
Advertisement
Advertisement