జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదు: లాయర్లు | Transfer Of Judges Will Be At The Discretion Of Collegium Lawyers | Sakshi
Sakshi News home page

‘కులాలు, మతాలతో రాజకీయం చేసేది చంద్రబాబే’

Nov 25 2022 4:55 PM | Updated on Nov 25 2022 5:15 PM

Transfer Of Judges Will Be At The Discretion Of Collegium Lawyers - Sakshi

విజయవాడ: జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదని ఏపీ హైకోర్టు లాయర్లు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు కులాలు,మతాలు ఆపాదించడం తగదన్నారు.

కొలీజియం నిర్ణయం మేరకే జడ్జిల నియామకాలు, బదిలీలు ఉంటయాన్నారు. జడ్జిల బదిలీల అంశానికి సంబంధించి సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. అసలు కులాలు, మతాలతో రాజకీయం చేసేది చంద్రబాబేనని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement