YS Jagan సీఎం జగన్‌ను కలిసిన పర్వతారోహకుడు తుకారాం

Telangana Mountaineer Angothu Thukaram Meets To CM YS Jagan - Sakshi

అభినందించిన సీఎం జగన్‌

ఎవరెస్టుతో పాటు 5 ఖండాల్లో అత్యున్నత శిఖరాల అధిరోహణ

సాక్షి, అమరావతి: తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. ఈ సందర్భంగా తుకారామ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తుకారాం స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి తండా. తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి సత్తా చాటాడు.

చదవండి: రేపటి నుంచి తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం
చదవండి: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top