ఏపీ సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు

Raghu Ramakrishna Raju Improper Comments On AP CID Officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు తొక్కారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్‌ అధికారులపై నోరు పారేసుకున్నారు. సీఐడీ చీప్‌ సునీల్‌కుమార్‌ ఉన్మాది అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి అధికారులపై దూషణలకు దిగారు.
చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top