నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక | President Droupadi Murmu Visit To Aiims Mangalagiri On December 17th | Sakshi
Sakshi News home page

నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక

Dec 17 2024 5:51 AM | Updated on Dec 17 2024 5:52 AM

President Droupadi Murmu Visit To Aiims Mangalagiri On December 17th

సాక్షి, అమరావతి/మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు హాజరవుతారని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధభానందకర్‌ చెప్పారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేస్తారని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement