ఏపీలో కొత్తగా 1,557 కరోనా కేసులు | New Corona Virus Positive Cases Report In Ap | Sakshi
Sakshi News home page

Corona Cases: ఏపీలో కొత్తగా 1,557 కేసులు

Aug 29 2021 5:38 PM | Updated on Aug 29 2021 5:43 PM

New Corona Virus Positive Cases Report In Ap - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,557 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 18 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,213 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,83,119 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 13,825కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement