
సాక్షి, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించతలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
చదవండి: స్నేహశీలీ.. సెలవిక!
Feb 22 2022 7:38 AM | Updated on Feb 22 2022 11:29 AM
సాక్షి, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించతలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
చదవండి: స్నేహశీలీ.. సెలవిక!