ఏపీలో పలు చోట్ల కంపించిన భూమి | earthquake in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలు చోట్ల కంపించిన భూమి

Jul 12 2026 6:45 AM | Updated on Jul 12 2026 6:52 AM

earthquake in andhra pradesh

సాక్షి,విశాఖ: రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 5.7 నిమిషాలకు మంగమారిపేట, మధురవాడ, జగదాంబ తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. విశాఖతో పాటు విజయనగరంలోని పలు ప్రాంతాల్లో భూమికంపిచినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement