చంద్రబాబుపై డి.రాజా ఆగ్రహం | cpi leader d raja slams chandrababu over Vizag Steel Plant Privatization | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై డి.రాజా ఆగ్రహం

Dec 11 2025 2:38 PM | Updated on Dec 11 2025 7:05 PM

cpi leader d raja slams chandrababu over Vizag Steel Plant Privatization

సాక్షి,అనంతపురం: చంద్రబాబు పరిపాలనపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా (దొరైసామి రాజా) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోంది. రాజ్యాంగాన్నే మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నా చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement