జేఈఈ మెయిన్‌ ఫలితాలపై గందరగోళం | Confusion over JEE Main results | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌ ఫలితాలపై గందరగోళం

Apr 18 2025 3:31 AM | Updated on Apr 18 2025 3:31 AM

Confusion over JEE Main results

అర్ధరాత్రి దాటినా వెలువడని ఫలితాలు 

సాక్షి, అమరావతి: జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(మెయిన్‌) సెషన్‌–2 ఫలితాలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఉద­యం నుంచి రాత్రి వరకు విద్యార్థులకు ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వని ఎన్టీఏ.. ఫలితాల విడుదలలో దోబూచులాడింది. 

సాయంత్రం తుది ఆన్సర్‌ కీ విడుదల చేసినట్టే చేసి, కొద్దిసేపటికే వెబ్‌­సైట్‌ నుంచి తొలగించింది. ఫలితాల విడుదల, ఆన్సర్‌ కీలపై అప్‌డేట్‌ లేకుండా విద్యా­ర్థులను గందరగోళానికి గురిచేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement