వైఎస్‌ జగన్: అక్కాచెల్లెమ్మలకు సీఎం రాఖీ పండుగ శుభాకాంక్షలు | YS Jagan Wishes to All Dear Sisters Across AP On Raksha Bandhan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ రాఖీ పండుగ శుభాకాంక్షలు

Aug 3 2020 9:56 AM | Updated on Aug 3 2020 4:29 PM

CM YS Jagan Wishes All Dear Sisters Across AP On Raksha Bandhan - Sakshi

రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్‌ రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

సాక్షి, అమరావతి‌: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు’’ అని సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు.(బాలలు, మహిళల భద్రతకు ‘రక్షా’బంధన్‌)

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement