కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం నిర్ణయం

CM Jagan Decided To Remove Cases On Farmers - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సంగంలో రైతులు ధర్నా చేశారు. రైతులపై పోలీసులు కోవిడ్‌(కరోనా) నిబంధన ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. ఈ సాయంత్రం సీఎం జగన్ దృష్టికి రైతుల కేసుల వ్యవహారం రావడంతో, తక్షణం స్పందించిన సీఎం జగన్‌ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top