కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం నిర్ణయం | CM Jagan Decided To Remove Cases On Farmers | Sakshi
Sakshi News home page

కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం నిర్ణయం

Sep 21 2020 9:37 PM | Updated on Sep 21 2020 10:14 PM

CM Jagan Decided To Remove Cases On Farmers - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సంగంలో రైతులు ధర్నా చేశారు. రైతులపై పోలీసులు కోవిడ్‌(కరోనా) నిబంధన ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. ఈ సాయంత్రం సీఎం జగన్ దృష్టికి రైతుల కేసుల వ్యవహారం రావడంతో, తక్షణం స్పందించిన సీఎం జగన్‌ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement