రేపు భీమవరంలో సీఎం జగన్‌ పర్యటన | CM Jagan to Bhimavaram to release Jagananna Vidya Deevena Funds | Sakshi
Sakshi News home page

రేపు భీమవరంలో సీఎం జగన్‌ పర్యటన

Dec 28 2023 4:52 AM | Updated on Dec 28 2023 6:49 AM

CM Jagan to Bhimavaram to release Jagananna Vidya Deevena Funds - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భీమవరంలో పర్యటిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement