తల్లికి హార్ట్‌ సర్జరీ.. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్‌ రెడ్డి | Sakshi
Sakshi News home page

తల్లికి హార్ట్‌ సర్జరీ.. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్‌ రెడ్డి

Published Sun, May 21 2023 7:30 PM

Avinash Reddy Says Could Not Attend CBI Investigation Due To His Mother Illness - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఎంపీ అవినాష్‌ రెడ్డి.. సీబీఐకి తెలిపారు. 

వివరాల ప్రకారం.. తన తల్లి అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల కారణంగా సీబీఐని వారం రోజులు సమయం కావాలని అవినాష్‌ రెడ్డి కోరారు. ఆమెకు హార్ట్‌ సర్జరీ చేయాల్సిన అవసరముంటుందని డాక్టర్లు సూచించారు. ఈ కారణంగా సర్జరీ సమయంలో తాను విచారణ హాజరుకాలేనని అవినాష్‌ రెడ్డి తెలిపారు. 

ఇది కూడా చదవండి: బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం మాకు మాటల్లేని ఆనందం: పేర్ని నాని


 

Advertisement

తప్పక చదవండి

Advertisement