సుప్రీంలో అమరావతి కేసు.. 23న విచారణ | Amaravati Case Supreme Court Hearing On Feb 23 | Sakshi
Sakshi News home page

అమరావతిపై 23న సుప్రీం విచారణ.. త్వరగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం

Feb 6 2023 12:24 PM | Updated on Feb 6 2023 12:45 PM

Amaravati Case Supreme Court Hearing On Feb 23 - Sakshi

అమరావతి కేసుపై ఈనెల 23వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

సాక్షి, ఢిల్లీ: అమరావతి కేసుపై ఈనెల 23వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అయితే.. రాజధాని కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం తరపున లాయర్‌ నిరంజన్‌రెడ్డి కోరారు. 

మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం, సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement