December 10, 2022, 17:41 IST
హిమాచల్లో ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే చర్చ జోరుగా సాగింది...
December 10, 2022, 07:37 IST
మూడు రాష్ట్రాలు. మూడు ఎన్నికలు. మూడు పార్టీలు. మూడు విభిన్న తీర్పులు. మూడు ముక్కల్లో తాజాగా ముగిసిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్...
December 10, 2022, 06:55 IST
హిమాచల్లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్సింగ్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు.
December 09, 2022, 12:13 IST
హిమాచల్ప్రదేశ్లో ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆప్ కలలు కంది. కానీ ఆ...
December 09, 2022, 07:12 IST
అభ్యర్థుల్ని కాదు. నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రచారం, బీజేపీ జపించిన అభివృద్ధి మంత్రం, డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యూహం, హిమాచల్...
December 09, 2022, 02:56 IST
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు భరించలేని చేదును, కాస్త తీపిని రుచి చూపాయి. గుజరాత్లో బీజేపీ దెబ్బకు...
December 08, 2022, 21:18 IST
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ, కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్న ఆప్ ఓటర్లను...
December 08, 2022, 19:18 IST
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జైరాం ఠాకూర్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్...
December 08, 2022, 16:23 IST
గుజరాత్ లో రికార్డులు బద్దలు కొట్టిన బీజేపీ
December 08, 2022, 15:40 IST
షిమ్లా: గుజరాత్ ఎన్నికల్లో భారీ ప్రభంజనం సృష్టించిన బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్లో పరాజయాన్ని చవిచూసింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని...
December 06, 2022, 18:26 IST
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటే...
December 05, 2022, 06:20 IST
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకోనున్న పరపతి నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. గత కొన్ని నెలలుగా ఆర్బీఐ...
November 25, 2022, 05:11 IST
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల...
November 12, 2022, 19:23 IST
Upadates
హిమాచల్లో ముగిసిన పోలింగ్
- హిమాచల్ ప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు. ధర్మశాల, సిమ్లాలో ఎన్నికల...
November 12, 2022, 18:26 IST
ప్రశాంతంగా ముగిసిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్
November 12, 2022, 12:42 IST
అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది....
November 12, 2022, 11:57 IST
కేవలం 52 మంది ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ బూత్కి ప్రపంచ గుర్తింపు ఉంది..
November 11, 2022, 17:40 IST
మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిల్ స్టేట్లో ఎలక్షన్ ఫైట్ రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో హోరాహోరీ తలపడుతున్నాయి మూడు...
November 11, 2022, 13:38 IST
బడా పారిశ్రామిక వేత్తల వేల కోట్ల రుణాల రద్దుపై బీజేపీ స్పందించాలని..
November 11, 2022, 07:31 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ సెల్పీలు.. ఇప్పుడు హాట్ టాపిక్గా
November 11, 2022, 06:37 IST
సులాహ్: హిమాచల్ప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. విశ్వసనీయత...
November 11, 2022, 06:33 IST
సిమ్లా: బీజేపీని మరోసారి గెలిపించి, చరిత్ర తిరగరాయాలని ప్రధాని మోదీ హిమాచల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుకు వేసే ప్రతి ఓటు తన ధైర్యాన్ని...
November 11, 2022, 05:54 IST
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే...
November 10, 2022, 06:39 IST
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని...
November 09, 2022, 21:09 IST
న్యూఢిల్లీ: అంబులెన్స్కు దారి.. నిలిచిపోయిన ప్రధాని మోదీ కాన్వాయ్
November 09, 2022, 21:07 IST
ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బుధవారం పర్యటించారు. ఈక్రమంలో అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ఆయన ప్రయాణిస్తున్న...
November 09, 2022, 17:59 IST
ప్రధాని స్వయంగా ఫోన్ చేసినా వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు బీజేపీ మాజీ ఎంపీ కృపాల్ పర్మార్.
November 09, 2022, 17:48 IST
సిమ్లా: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఖతం అయిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కంచుకోటల్లా భావించిన రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీని...