-
80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర
ఢిల్లీ: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.
-
ఆటోపై కుక్క మూత్రం పోసిందని..
ఖమ్మంక్రైం: ఆటోపై కుక్క మూత్ర విసర్జన చేసిందనే కారణంతో మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చగా ఓ యువకుడి మృతికి దారి తీసింది. అయితే, ఘర్షణ పడిన ఇద్దరి మధ్య పాత ఘర్షణలు ఉండడం గొడవ పెరగడానికి కారణమని తెలుస్తోంది.
Sat, Aug 15 2026 07:41 AM -
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Sat, Aug 15 2026 07:39 AM -
బరిలో 72 మంది.. పతకాల సంఖ్య డబులయ్యేనా?
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టును ప్రకటించారు. మొత్తం 72 మంది అథ్లెట్లు ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు.
Sat, Aug 15 2026 07:38 AM -
ఘనంగా.. తిరంగా
దేశభక్తిని చాటుతూ శుక్రవారం ధారూరు మండలం కోట్పల్లి ప్రాజెక్టులో లైఫ్ గార్డ్స్, బోటింగ్ సిబ్బంది కాయకింగ్ బోట్లతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబట్టి బోట్లపై విహరించారు. ఈ కార్యక్రమం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Sat, Aug 15 2026 07:35 AM -
" />
పార్టీ బలోపేతానికి కృషి
కొడంగల్ రూరల్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి రమేష్బాబు, అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధి కస్తూర్పల్లిలో బీఎస్పీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
Sat, Aug 15 2026 07:35 AM -
" />
క్రీడాకారిణికి సన్మానం
పరిగి: క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో పరిగికి పేరు ప్రఖ్యాతులు తేవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్లు అన్నారు.
Sat, Aug 15 2026 07:35 AM -
కొత్త ‘చేయూత’
నేటి నుంచి పింఛన్ దరఖాస్తుల స్వీకరణSat, Aug 15 2026 07:35 AM -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
తాండూరు రూరల్: యూరియా కోసం పెద్దేముల్ మండల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం ఉదయం మారెపల్లి, జనగాం, గాజీపూర్, పెద్దేముల్, నాగులపల్లి, తింసన్పల్లి రైతులు పెద్ద సంఖ్యలో పెద్దేముల్ ఎఫ్ఏపీఎస్ కార్యాలయానికి వచ్చారు.
Sat, Aug 15 2026 07:35 AM -
పంద్రాగస్టుకు సర్వం సిద్ధం
వికారాబాద్: స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్ మైదానంలో జరుగుతున్న పనులను శుక్రవారం కలెక్టర్ దీపక్తివారి, ఎస్పీ స్నేహమెహ్ర జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. నేటి ఉదయం(శనివారం) 9గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి.
Sat, Aug 15 2026 07:35 AM -
రైతు సంక్షేమం.. ప్రభుత్వ ధ్యేయం
తాండూరు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్గా షేక్ ఖాసింఅలీ, సభ్యులతో ఎమ్మెల్యే పదవీ ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు.
Sat, Aug 15 2026 07:35 AM -
అర్హులకు న్యాయం చేస్తాం
మోమిన్పేట: ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకంలో చోటుచేసుకున్న అవకతవకలపై శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో అనర్హులకు అందలం అనే శీర్షికన ప్రచురితవమైన కథనానికి కలెక్టర్ దీపక్ తివారి స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జెడ్పీ సీఈఓ సుధీర్ను ఆదేశించారు.
Sat, Aug 15 2026 07:35 AM -
మహిళల భద్రతకు ప్రాధాన్యత
అనంతగిరి: నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు.
Sat, Aug 15 2026 07:35 AM -
మాదిగలు అన్ని రంగాల్లో రాణించాలి
తాండూరు టౌన్: మాదిగలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ గట్టగల్ల ప్రశాంత్ మాదిగ అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే వర్గీకరణ అన్నారు. రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sat, Aug 15 2026 07:35 AM -
రూ.66.36 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం /ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు బయటపడుతున్నాయి.
Sat, Aug 15 2026 07:35 AM -
ఉత్సాహంగా టెన్నిస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఒక్క రోజు ఇంటర్నల్ టోర్నమెంట్ నిర్వహించారు.
Sat, Aug 15 2026 07:29 AM -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్,
వరంగల్ సీపీ శ్వేత
● పరకాల బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
Sat, Aug 15 2026 07:29 AM -
అవమానించడం బీజేపీ సంస్కృతి
హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరు వారి సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విమర్శించారు.
Sat, Aug 15 2026 07:29 AM -
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి
కేశంపేట: జిల్లాలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం విద్యార్థులతో కలిసి హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Aug 15 2026 07:29 AM -
బడిదొడుకులు!
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026Sat, Aug 15 2026 07:29 AM -
కబ్జాకోరులపై చర్యలు తీసుకోండి
● లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
Sat, Aug 15 2026 07:29 AM -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
పహాడీషరీఫ్: ఎదురుగా దూసుకొచ్చిన లారీ నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పిన ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సన్రూఫ్ గ్లాస్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Sat, Aug 15 2026 07:29 AM -
జిల్లా నీ జాగీరనుకున్నావా..
యాచారం: జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సీరియస్ అయ్యారు.
Sat, Aug 15 2026 07:29 AM -
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి
ఆమనగల్లు: మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డా.కిరణ్మయి కొప్పిశెట్టి అన్నారు. పట్టణంలో గురువారం పర్యటించిన ఆమె మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు స్కూల్ విద్యార్థులకు కుడుతున్న యూనిఫాంల నాణ్యతను పరిశీలించారు.
Sat, Aug 15 2026 07:29 AM
-
80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర
ఢిల్లీ: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.
Sat, Aug 15 2026 07:48 AM -
ఆటోపై కుక్క మూత్రం పోసిందని..
ఖమ్మంక్రైం: ఆటోపై కుక్క మూత్ర విసర్జన చేసిందనే కారణంతో మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చగా ఓ యువకుడి మృతికి దారి తీసింది. అయితే, ఘర్షణ పడిన ఇద్దరి మధ్య పాత ఘర్షణలు ఉండడం గొడవ పెరగడానికి కారణమని తెలుస్తోంది.
Sat, Aug 15 2026 07:41 AM -
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Sat, Aug 15 2026 07:39 AM -
బరిలో 72 మంది.. పతకాల సంఖ్య డబులయ్యేనా?
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టును ప్రకటించారు. మొత్తం 72 మంది అథ్లెట్లు ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు.
Sat, Aug 15 2026 07:38 AM -
ఘనంగా.. తిరంగా
దేశభక్తిని చాటుతూ శుక్రవారం ధారూరు మండలం కోట్పల్లి ప్రాజెక్టులో లైఫ్ గార్డ్స్, బోటింగ్ సిబ్బంది కాయకింగ్ బోట్లతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబట్టి బోట్లపై విహరించారు. ఈ కార్యక్రమం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Sat, Aug 15 2026 07:35 AM -
" />
పార్టీ బలోపేతానికి కృషి
కొడంగల్ రూరల్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి రమేష్బాబు, అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధి కస్తూర్పల్లిలో బీఎస్పీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
Sat, Aug 15 2026 07:35 AM -
" />
క్రీడాకారిణికి సన్మానం
పరిగి: క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో పరిగికి పేరు ప్రఖ్యాతులు తేవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్లు అన్నారు.
Sat, Aug 15 2026 07:35 AM -
కొత్త ‘చేయూత’
నేటి నుంచి పింఛన్ దరఖాస్తుల స్వీకరణSat, Aug 15 2026 07:35 AM -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
తాండూరు రూరల్: యూరియా కోసం పెద్దేముల్ మండల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం ఉదయం మారెపల్లి, జనగాం, గాజీపూర్, పెద్దేముల్, నాగులపల్లి, తింసన్పల్లి రైతులు పెద్ద సంఖ్యలో పెద్దేముల్ ఎఫ్ఏపీఎస్ కార్యాలయానికి వచ్చారు.
Sat, Aug 15 2026 07:35 AM -
పంద్రాగస్టుకు సర్వం సిద్ధం
వికారాబాద్: స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్ మైదానంలో జరుగుతున్న పనులను శుక్రవారం కలెక్టర్ దీపక్తివారి, ఎస్పీ స్నేహమెహ్ర జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. నేటి ఉదయం(శనివారం) 9గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి.
Sat, Aug 15 2026 07:35 AM -
రైతు సంక్షేమం.. ప్రభుత్వ ధ్యేయం
తాండూరు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్గా షేక్ ఖాసింఅలీ, సభ్యులతో ఎమ్మెల్యే పదవీ ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు.
Sat, Aug 15 2026 07:35 AM -
అర్హులకు న్యాయం చేస్తాం
మోమిన్పేట: ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకంలో చోటుచేసుకున్న అవకతవకలపై శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో అనర్హులకు అందలం అనే శీర్షికన ప్రచురితవమైన కథనానికి కలెక్టర్ దీపక్ తివారి స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జెడ్పీ సీఈఓ సుధీర్ను ఆదేశించారు.
Sat, Aug 15 2026 07:35 AM -
మహిళల భద్రతకు ప్రాధాన్యత
అనంతగిరి: నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు.
Sat, Aug 15 2026 07:35 AM -
మాదిగలు అన్ని రంగాల్లో రాణించాలి
తాండూరు టౌన్: మాదిగలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ గట్టగల్ల ప్రశాంత్ మాదిగ అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే వర్గీకరణ అన్నారు. రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sat, Aug 15 2026 07:35 AM -
రూ.66.36 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం /ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు బయటపడుతున్నాయి.
Sat, Aug 15 2026 07:35 AM -
ఉత్సాహంగా టెన్నిస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఒక్క రోజు ఇంటర్నల్ టోర్నమెంట్ నిర్వహించారు.
Sat, Aug 15 2026 07:29 AM -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్,
వరంగల్ సీపీ శ్వేత
● పరకాల బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
Sat, Aug 15 2026 07:29 AM -
అవమానించడం బీజేపీ సంస్కృతి
హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరు వారి సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విమర్శించారు.
Sat, Aug 15 2026 07:29 AM -
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి
కేశంపేట: జిల్లాలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం విద్యార్థులతో కలిసి హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Aug 15 2026 07:29 AM -
బడిదొడుకులు!
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026Sat, Aug 15 2026 07:29 AM -
కబ్జాకోరులపై చర్యలు తీసుకోండి
● లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
Sat, Aug 15 2026 07:29 AM -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
పహాడీషరీఫ్: ఎదురుగా దూసుకొచ్చిన లారీ నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పిన ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సన్రూఫ్ గ్లాస్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Sat, Aug 15 2026 07:29 AM -
జిల్లా నీ జాగీరనుకున్నావా..
యాచారం: జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సీరియస్ అయ్యారు.
Sat, Aug 15 2026 07:29 AM -
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి
ఆమనగల్లు: మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డా.కిరణ్మయి కొప్పిశెట్టి అన్నారు. పట్టణంలో గురువారం పర్యటించిన ఆమె మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు స్కూల్ విద్యార్థులకు కుడుతున్న యూనిఫాంల నాణ్యతను పరిశీలించారు.
Sat, Aug 15 2026 07:29 AM -
దేశ భవిష్యత్తు రూపకర్తలు విద్యార్థులే... పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి
Sat, Aug 15 2026 07:35 AM
