-
హిందుస్థాన్ జింక్కు టంగ్స్టన్ అన్వేషణ లైసెన్స్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్ బ్లాక్ను అన్వేషించేందుకు, తవ్వకాలు చేపట్టేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు హిందుస్థాన్ జింక్ తెలిపింది.
Mon, Nov 17 2025 06:43 AM -
వాణిజ్య చర్చలపై దృష్టి
దేశీయంగా ఆర్థిక గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమీక్షా సంబంధ వివరాలు(మినిట్స్) ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి.
Mon, Nov 17 2025 06:38 AM -
‘మే’లో ఉత్తర రింగు పనులు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 162 కి.మీ. ఉత్తర రింగు నిర్మాణానికి ఈ నెలాఖరున బడ్జెట్ ఖరారు చేయబోతోంది.
Mon, Nov 17 2025 06:29 AM -
ఆర్ఎల్డీ చీఫ్గా జయంత్ చౌదరి
లక్నో: రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మథురలో ఆదివారం ఆ పార్టీ జాతీయ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
Mon, Nov 17 2025 06:29 AM -
యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ ప్రచారకర్తగా కీర్తీ సురేష్
న్యూఢిల్లీ: నటి కీర్తి సురేష్ యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ ప్రచారకర్తగా నియమితులయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పనిచేయనున్నారని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ ఆదివారం ప్రకటించారు.
Mon, Nov 17 2025 06:24 AM -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడడం లేదు.
Mon, Nov 17 2025 06:23 AM -
సింగూరు ఖాళీ చేసి.. మరమ్మతులు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేసి, మరమ్మతులు నిర్వహించడానికి రాష్ట్ర ప
Mon, Nov 17 2025 06:18 AM -
రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్
షాజపూర్: సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్, మతమార్పిడులనే విష విలయాన్ని ప్రారంభించింది ఆయనే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇందర్ సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు.
Mon, Nov 17 2025 06:17 AM -
నెరుస్తోంది ఇండియా
మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరుకోనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న వృద్ధులకు ఇది రెండింతలకు పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత జనాభాలో వృద్ధుల వాటా 2011లో ఉన్న 8.6 శాతం నుంచి 2050 నాటికి 19.5 శాతానికి చేరనుంది.
Mon, Nov 17 2025 06:12 AM -
కనీస ధర్మం
అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. ధర్మమూర్తి అయిన రాముడు రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు.
Mon, Nov 17 2025 06:11 AM -
వన్డే సిరీస్ భారత్ ‘ఎ’ సొంతం
రాజ్కోట్: దక్షిణాఫ్రికా ‘ఎ’పై వరుస విజయాలతో భారత్ ‘ఎ’ అనధికారిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. భారత బౌలర్ల సత్తాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది.
Mon, Nov 17 2025 06:05 AM -
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
Mon, Nov 17 2025 06:05 AM -
తెలంగాణ రైజింగ్ విజన్ ప్రపంచానికి చూపిస్తాం
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Mon, Nov 17 2025 06:01 AM -
ధనుశ్ శ్రీకాంత్కు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత బధిర షూటర్, తెలంగాణకు చెందిన ధనుశ్ శ్రీకాంత్ డెఫ్ ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం నిలబెట్టుకున్నాడు.
Mon, Nov 17 2025 05:54 AM -
హిందూపురంలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
Mon, Nov 17 2025 05:46 AM -
హరికృష్ణ నిష్క్రమణ
పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు పెంటేల హరికృష్ణ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రొమేనియాకు చెందిన మార్టీనెజ్ అల్కంటారా చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు.
Mon, Nov 17 2025 05:44 AM -
నో బొమ్మ.. 65 పైరసీ వెబ్సైట్లు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్ విసిరి, ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అంతా భావిస్తున్నట్లు అతడి వెనుక ఎలాంటి ముఠా లేదని బయటపడింది.
Mon, Nov 17 2025 05:38 AM -
టీడీపీ కాంట్రాక్టర్ నుంచి రక్షణ కల్పించండి
ఒంగోలు సబర్బన్: అధికార టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ బొమ్మినేని రామాంజనేయులు నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ బీవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
Mon, Nov 17 2025 05:33 AM -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు...
Mon, Nov 17 2025 05:31 AM -
ఐఎన్ఐ సెట్లో పల్నాడు అమ్మాయి సత్తా
సాక్షి, నరసరావుపేట: పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది.
Mon, Nov 17 2025 05:26 AM -
దళితుల భూములపై ‘పచ్చ’ గద్దలు
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎం వాడలో ఉన్న దళితుల భూములపై టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. సుమారు రూ.154 కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ముందుగా రికార్డులను తారుమారు చేశారు.
Mon, Nov 17 2025 05:18 AM -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి.
Mon, Nov 17 2025 05:17 AM -
స్టారా.. ఫ్రాడ్ స్టరా...
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రయోజనాలే కాదు.. అదే స్థాయిలో నష్టమూ జరుగుతోంది. ఏఐ సాంకేతికతతో రూపొందిన లక్షలాది డీప్ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి.
Mon, Nov 17 2025 05:17 AM
-
iBOMMA రవి అరెస్ట్ వెనుక మహిళ..!
iBOMMA రవి అరెస్ట్ వెనుక మహిళ..!
Mon, Nov 17 2025 06:52 AM -
హిందుస్థాన్ జింక్కు టంగ్స్టన్ అన్వేషణ లైసెన్స్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్ బ్లాక్ను అన్వేషించేందుకు, తవ్వకాలు చేపట్టేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు హిందుస్థాన్ జింక్ తెలిపింది.
Mon, Nov 17 2025 06:43 AM -
వాణిజ్య చర్చలపై దృష్టి
దేశీయంగా ఆర్థిక గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమీక్షా సంబంధ వివరాలు(మినిట్స్) ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి.
Mon, Nov 17 2025 06:38 AM -
‘మే’లో ఉత్తర రింగు పనులు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 162 కి.మీ. ఉత్తర రింగు నిర్మాణానికి ఈ నెలాఖరున బడ్జెట్ ఖరారు చేయబోతోంది.
Mon, Nov 17 2025 06:29 AM -
ఆర్ఎల్డీ చీఫ్గా జయంత్ చౌదరి
లక్నో: రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మథురలో ఆదివారం ఆ పార్టీ జాతీయ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
Mon, Nov 17 2025 06:29 AM -
యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ ప్రచారకర్తగా కీర్తీ సురేష్
న్యూఢిల్లీ: నటి కీర్తి సురేష్ యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ ప్రచారకర్తగా నియమితులయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పనిచేయనున్నారని యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ ఆదివారం ప్రకటించారు.
Mon, Nov 17 2025 06:24 AM -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడడం లేదు.
Mon, Nov 17 2025 06:23 AM -
సింగూరు ఖాళీ చేసి.. మరమ్మతులు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేసి, మరమ్మతులు నిర్వహించడానికి రాష్ట్ర ప
Mon, Nov 17 2025 06:18 AM -
రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్
షాజపూర్: సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ ఏజెంట్, మతమార్పిడులనే విష విలయాన్ని ప్రారంభించింది ఆయనే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇందర్ సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు.
Mon, Nov 17 2025 06:17 AM -
నెరుస్తోంది ఇండియా
మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరుకోనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న వృద్ధులకు ఇది రెండింతలకు పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత జనాభాలో వృద్ధుల వాటా 2011లో ఉన్న 8.6 శాతం నుంచి 2050 నాటికి 19.5 శాతానికి చేరనుంది.
Mon, Nov 17 2025 06:12 AM -
కనీస ధర్మం
అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. ధర్మమూర్తి అయిన రాముడు రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు.
Mon, Nov 17 2025 06:11 AM -
వన్డే సిరీస్ భారత్ ‘ఎ’ సొంతం
రాజ్కోట్: దక్షిణాఫ్రికా ‘ఎ’పై వరుస విజయాలతో భారత్ ‘ఎ’ అనధికారిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. భారత బౌలర్ల సత్తాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది.
Mon, Nov 17 2025 06:05 AM -
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
Mon, Nov 17 2025 06:05 AM -
తెలంగాణ రైజింగ్ విజన్ ప్రపంచానికి చూపిస్తాం
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Mon, Nov 17 2025 06:01 AM -
ధనుశ్ శ్రీకాంత్కు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత బధిర షూటర్, తెలంగాణకు చెందిన ధనుశ్ శ్రీకాంత్ డెఫ్ ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం నిలబెట్టుకున్నాడు.
Mon, Nov 17 2025 05:54 AM -
హిందూపురంలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
Mon, Nov 17 2025 05:46 AM -
హరికృష్ణ నిష్క్రమణ
పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు పెంటేల హరికృష్ణ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రొమేనియాకు చెందిన మార్టీనెజ్ అల్కంటారా చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు.
Mon, Nov 17 2025 05:44 AM -
నో బొమ్మ.. 65 పైరసీ వెబ్సైట్లు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్ విసిరి, ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అంతా భావిస్తున్నట్లు అతడి వెనుక ఎలాంటి ముఠా లేదని బయటపడింది.
Mon, Nov 17 2025 05:38 AM -
టీడీపీ కాంట్రాక్టర్ నుంచి రక్షణ కల్పించండి
ఒంగోలు సబర్బన్: అధికార టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ బొమ్మినేని రామాంజనేయులు నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ బీవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
Mon, Nov 17 2025 05:33 AM -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు...
Mon, Nov 17 2025 05:31 AM -
ఐఎన్ఐ సెట్లో పల్నాడు అమ్మాయి సత్తా
సాక్షి, నరసరావుపేట: పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది.
Mon, Nov 17 2025 05:26 AM -
దళితుల భూములపై ‘పచ్చ’ గద్దలు
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎం వాడలో ఉన్న దళితుల భూములపై టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. సుమారు రూ.154 కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ముందుగా రికార్డులను తారుమారు చేశారు.
Mon, Nov 17 2025 05:18 AM -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి.
Mon, Nov 17 2025 05:17 AM -
స్టారా.. ఫ్రాడ్ స్టరా...
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రయోజనాలే కాదు.. అదే స్థాయిలో నష్టమూ జరుగుతోంది. ఏఐ సాంకేతికతతో రూపొందిన లక్షలాది డీప్ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి.
Mon, Nov 17 2025 05:17 AM -
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
Mon, Nov 17 2025 06:41 AM
