-
స్పోర్ట్స్ హబ్గా తెలంగాణ
నందిగామ: తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
-
‘జంట’కు ట్రీట్మెంట్
మొయినాబాద్: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట) జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎస్టీపీల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Wed, Sep 03 2025 07:57 AM -
దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫె సర్ ధర్మనాయక్ అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని దూరవిద్య స్టడీ సెంటర్ను మంగళవారం ఆయన సందర్శించారు.
Wed, Sep 03 2025 07:57 AM -
కాళేశ్వరంపై కట్టుకథలు
● కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే..
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి
Wed, Sep 03 2025 07:57 AM -
పెన్షన్ హామీ విస్మరించిన ప్రభుత్వం
షాద్నగర్రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే పెన్షన్ పెంచి ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ ప్రశ్నించారు.
Wed, Sep 03 2025 07:57 AM -
రైల్వే సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల/శంకర్పల్లి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే అండర్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల ప్రగతిపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రైల్వే అధికారులతో మంగళవారం చర్చించారు.
Wed, Sep 03 2025 07:57 AM -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
హుడాకాంప్లెక్స్: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. సరూర్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Sep 03 2025 07:57 AM -
7,52,259 మంది ఓటర్లు
● స్థానిక సంస్థల తుది జాబితా విడుదల
● తొలగించిన ఓట్లు 42,394
Wed, Sep 03 2025 07:57 AM -
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ఆధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Wed, Sep 03 2025 07:57 AM -
విద్యతో పాటు క్రీడలూ ముఖ్యం
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమేనని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అన్నారు. మంగళవారం ముస్లాపూర్ జెడ్పీ పాఠశాలలో మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు.
Wed, Sep 03 2025 07:57 AM -
" />
ఉన్నత లక్ష్యంతో చదవాలి
పెద్దశంకరంపేట(మెదక్): జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో చదవాలని బంగారుతల్లి ప్రేరణ అంబాసిడర్, ట్రైనర్ సంతోష్కుమార్ అన్నారు.
Wed, Sep 03 2025 07:57 AM -
నేలపైనే భోజనం!
● అటకెక్కిన మన ఊరు–మనబడి
● మధ్యలోనే నిలిచిన పనులు
● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
Wed, Sep 03 2025 07:57 AM -
గణపతి మండపం వద్ద హోమం
వినాయక మండపంలో హస్నొద్దీన్, సీఐ, తదితరులు
గణపతి మండపం వద్ద హోమం నిర్వహిస్తున్న
Wed, Sep 03 2025 07:57 AM -
టాటా క్యాపిటల్ రోడ్షోలు షురూ
ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయంగా ప్రధాన ఫైనాన్షియల్ కేంద్రాలలో ఇన్వెస్టర్ రోడ్షోలకు తెరతీసింది. తద్వారా ఈ నెల 22న ప్రారంభంకానున్న ఐపీవోకు దారిని ఏర్పాటు చేసుకుంటోంది.
Wed, Sep 03 2025 07:56 AM -
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
జహీరాబాద్లో ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్రావు, పార్టీ కార్యకర్తలు
సంగారెడ్డిలో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్యకర్తలు
Wed, Sep 03 2025 07:56 AM -
గతుకుల రోడ్లు.. అగచాట్లు
కోహీర్–తాండూరు ప్రధాన రహదారి అధ్వానంక్రీడాజ్యోతిని వెలిగిస్తున్న నాయకులు
Wed, Sep 03 2025 07:56 AM -
7,44,157
పంచాయతీ ఓటర్లు● తుది ఓటరు జాబితా విడుదల
● తగ్గిన పంచాయతీలు, వార్డులు, ఓటర్లు
● పంచాయతీ కార్యాలయాల్లోజాబితా ప్రదర్శన
మున్సిపాలిటీలలో విలీనంతో తగ్గింపు
Wed, Sep 03 2025 07:56 AM -
సింగూరుకు 62,336 క్యూసెక్కుల ఇన్ఫ్లో
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి మంగళవారం వరద జలాలను విడుదల చేశారు. ఎగువ భాగం నుంచి 62,336 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. ఆరు గేట్లు ఎత్తి 63,906 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Wed, Sep 03 2025 07:56 AM -
మహబూబ్సాగర్ సుందరీకరణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా రూ.500 కోట్ల అంచనా వ్యయంతో మహబూబ్సాగర్ సుందరీకరణ పనులు చేపడుతామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Wed, Sep 03 2025 07:56 AM -
యూరియా కోసం ఇక్కట్లు హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలు 9లో u
కవిత సస్పెన్షన్ సబబే..
● కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
● ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు
Wed, Sep 03 2025 07:56 AM -
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
కేసీఆర్పై కుట్ర తగదు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్
Wed, Sep 03 2025 07:55 AM -
ఉపాధిలో అవకతవకలు
దౌల్తాబాద్: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గత వారం రోజులుగా మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఇందుకు సంబంధించిన అక్రమాలను బయటపెట్టారు.
Wed, Sep 03 2025 07:55 AM -
మట్టి తొలగించాలని ఫిర్యాదు
కేశంపేట: మండల పరిధిలోని వేములనర్వ గ్రామ శివారులో ఉన్న శ్మశానవాటిక వెళ్లకుండా కొందరు రియల్టర్లు మట్టిని అడ్డంగా వేసినట్టు గ్రామానికి చెందిన పలువురు మంగళవారం తహసీల్దార్ అజాంఅలీ, ఇన్చార్జి ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డిలకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
Wed, Sep 03 2025 07:55 AM -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్
Wed, Sep 03 2025 07:55 AM -
పంటల నమోదు తప్పనిసరి
పెద్దేముల్ ఏఓ పవన్ ప్రీతం
Wed, Sep 03 2025 07:55 AM
-
స్పోర్ట్స్ హబ్గా తెలంగాణ
నందిగామ: తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
Wed, Sep 03 2025 07:57 AM -
‘జంట’కు ట్రీట్మెంట్
మొయినాబాద్: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట) జంట జలాశయాల్లో మురుగునీరు చేరకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎస్టీపీల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Wed, Sep 03 2025 07:57 AM -
దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫె సర్ ధర్మనాయక్ అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని దూరవిద్య స్టడీ సెంటర్ను మంగళవారం ఆయన సందర్శించారు.
Wed, Sep 03 2025 07:57 AM -
కాళేశ్వరంపై కట్టుకథలు
● కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే..
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి
Wed, Sep 03 2025 07:57 AM -
పెన్షన్ హామీ విస్మరించిన ప్రభుత్వం
షాద్నగర్రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే పెన్షన్ పెంచి ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ ప్రశ్నించారు.
Wed, Sep 03 2025 07:57 AM -
రైల్వే సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల/శంకర్పల్లి: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే అండర్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల ప్రగతిపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రైల్వే అధికారులతో మంగళవారం చర్చించారు.
Wed, Sep 03 2025 07:57 AM -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
హుడాకాంప్లెక్స్: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. సరూర్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Sep 03 2025 07:57 AM -
7,52,259 మంది ఓటర్లు
● స్థానిక సంస్థల తుది జాబితా విడుదల
● తొలగించిన ఓట్లు 42,394
Wed, Sep 03 2025 07:57 AM -
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ఆధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Wed, Sep 03 2025 07:57 AM -
విద్యతో పాటు క్రీడలూ ముఖ్యం
అల్లాదుర్గం(మెదక్): విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమేనని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అన్నారు. మంగళవారం ముస్లాపూర్ జెడ్పీ పాఠశాలలో మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు.
Wed, Sep 03 2025 07:57 AM -
" />
ఉన్నత లక్ష్యంతో చదవాలి
పెద్దశంకరంపేట(మెదక్): జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో చదవాలని బంగారుతల్లి ప్రేరణ అంబాసిడర్, ట్రైనర్ సంతోష్కుమార్ అన్నారు.
Wed, Sep 03 2025 07:57 AM -
నేలపైనే భోజనం!
● అటకెక్కిన మన ఊరు–మనబడి
● మధ్యలోనే నిలిచిన పనులు
● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
Wed, Sep 03 2025 07:57 AM -
గణపతి మండపం వద్ద హోమం
వినాయక మండపంలో హస్నొద్దీన్, సీఐ, తదితరులు
గణపతి మండపం వద్ద హోమం నిర్వహిస్తున్న
Wed, Sep 03 2025 07:57 AM -
టాటా క్యాపిటల్ రోడ్షోలు షురూ
ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయంగా ప్రధాన ఫైనాన్షియల్ కేంద్రాలలో ఇన్వెస్టర్ రోడ్షోలకు తెరతీసింది. తద్వారా ఈ నెల 22న ప్రారంభంకానున్న ఐపీవోకు దారిని ఏర్పాటు చేసుకుంటోంది.
Wed, Sep 03 2025 07:56 AM -
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
జహీరాబాద్లో ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్రావు, పార్టీ కార్యకర్తలు
సంగారెడ్డిలో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్యకర్తలు
Wed, Sep 03 2025 07:56 AM -
గతుకుల రోడ్లు.. అగచాట్లు
కోహీర్–తాండూరు ప్రధాన రహదారి అధ్వానంక్రీడాజ్యోతిని వెలిగిస్తున్న నాయకులు
Wed, Sep 03 2025 07:56 AM -
7,44,157
పంచాయతీ ఓటర్లు● తుది ఓటరు జాబితా విడుదల
● తగ్గిన పంచాయతీలు, వార్డులు, ఓటర్లు
● పంచాయతీ కార్యాలయాల్లోజాబితా ప్రదర్శన
మున్సిపాలిటీలలో విలీనంతో తగ్గింపు
Wed, Sep 03 2025 07:56 AM -
సింగూరుకు 62,336 క్యూసెక్కుల ఇన్ఫ్లో
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి మంగళవారం వరద జలాలను విడుదల చేశారు. ఎగువ భాగం నుంచి 62,336 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. ఆరు గేట్లు ఎత్తి 63,906 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Wed, Sep 03 2025 07:56 AM -
మహబూబ్సాగర్ సుందరీకరణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా రూ.500 కోట్ల అంచనా వ్యయంతో మహబూబ్సాగర్ సుందరీకరణ పనులు చేపడుతామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Wed, Sep 03 2025 07:56 AM -
యూరియా కోసం ఇక్కట్లు హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలు 9లో u
కవిత సస్పెన్షన్ సబబే..
● కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
● ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు
Wed, Sep 03 2025 07:56 AM -
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
కేసీఆర్పై కుట్ర తగదు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్
Wed, Sep 03 2025 07:55 AM -
ఉపాధిలో అవకతవకలు
దౌల్తాబాద్: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గత వారం రోజులుగా మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఇందుకు సంబంధించిన అక్రమాలను బయటపెట్టారు.
Wed, Sep 03 2025 07:55 AM -
మట్టి తొలగించాలని ఫిర్యాదు
కేశంపేట: మండల పరిధిలోని వేములనర్వ గ్రామ శివారులో ఉన్న శ్మశానవాటిక వెళ్లకుండా కొందరు రియల్టర్లు మట్టిని అడ్డంగా వేసినట్టు గ్రామానికి చెందిన పలువురు మంగళవారం తహసీల్దార్ అజాంఅలీ, ఇన్చార్జి ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డిలకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
Wed, Sep 03 2025 07:55 AM -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్
Wed, Sep 03 2025 07:55 AM -
పంటల నమోదు తప్పనిసరి
పెద్దేముల్ ఏఓ పవన్ ప్రీతం
Wed, Sep 03 2025 07:55 AM