-
3జీ క్యాపిటల్ చేతికి స్కెచర్స్
న్యూయార్క్: షూస్ తయారీ సంస్థ స్కెచర్స్ను ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం 3జీ క్యాపిటల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 9 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కొనుగోలు తర్వాత ప్రైవేట్ సంస్థగా మార్చనుంది.
-
లెక్కలు కాదు.. మొక్కలు
గతంలో శాఖల వారీగా హరితహారం లక్ష్యాలు ● ఈసారి ఒక్కో శాఖకు ఒక్కో రకం మొక్కల కేటాయింపు ● తాటి, సుబాబుల్, వెదురు వంటి వాటికి ప్రాధాన్యత ● వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్న కలెక్టర్ పాటిల్Tue, May 06 2025 12:42 AM -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు.
Tue, May 06 2025 12:42 AM -
వేసవి శిబిరం షురూ..
● 15 రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ● ఒక్కో సెంటర్ నిర్వహణకు రూ.50 వేలుTue, May 06 2025 12:42 AM -
రైతుల సంక్షేమానికే ‘భూ భారతి’
సుజాతనగర్ : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సుజాతనగర్ మండలాన్ని పైలట్ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా.. గరీభ్పేట, బేతంపూడి గ్రామాల్లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు.
Tue, May 06 2025 12:42 AM -
" />
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
ప్రజా సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు.8లో
మరింత ప్రణాళికాయుతంగా..
Tue, May 06 2025 12:42 AM -
ప్రతీ రైతుకు గుర్తింపు
● 11 అంకెలతో ‘ఫార్మర్ ఐడీ’ కేటాయింపు ● రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వ్యవసాయ శాఖ ● భూమి, పంటల వివరాలు నమోదు చేస్తున్న ఏఈఓలుTue, May 06 2025 12:42 AM -
శాస్త్రవేత్తల సూచనలతో అధిక దిగుబడి
● విత్తన ఎంపిక, సస్యరక్షణ చర్యల్లో అప్రమత్తత ● ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
Tue, May 06 2025 12:40 AM -
" />
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కూసుమంచి మండలం నేలపట్ల, మల్లేపల్లి, జక్కేపల్లి ఎస్సీకాలనీ, పాలేరులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.
Tue, May 06 2025 12:40 AM -
ఎఫ్పీఓలుగా సొసైటీలు
● జిల్లాలో నాలుగు పీఏసీఎస్లకు అవకాశం ● రూ.15 లక్షల చొప్పున నిధులతో విస్తరించనున్న సహకార సేవలుTue, May 06 2025 12:40 AM -
రోడ్డెక్కిన అన్నదాతలు
కొణిజర్ల: ధాన్యాన్ని ఫలానా మిల్లుకు తీసుకెళ్లాలని సూచించి, ఆతర్వాత మరో మిల్లుకు తరలించాలని చెప్పడంతో సివిల్ సప్లయీస్ అధికారుల తీరుపై ఆగ్రహిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు.
Tue, May 06 2025 12:40 AM -
ఈనెల 21 వరకు ‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు
ఖమ్మం సహకారనగర్: డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)’ తొలిదశ షెడూ్య్ల్ విడుదలైందని ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
" />
కేఎంసీకి మూడో స్థానం
25 శాతం ఫీజు రాయితీతో ఎల్ఆర్ఎస్ పన్ను చెల్లింపుల్లో ఖమ్మం కార్పొరేషన్ రాష్ట్రంలో మూడో స్థానాన నిలిచింది. మొదటి స్థానంలో గ్రేటర్ వరంగల్, రెండో స్థానంలో పెద్ద అంబర్పేట ఉన్నాయి. కేఎంసీ పరిధిలో 40,181 దరఖాస్తులు రాగా.. 29,322 మందికి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చారు.
Tue, May 06 2025 12:40 AM -
అప్రమత్తంగా లేకపోతే ముప్పే
● గ్యాస్తో జాగ్రత్తలు తప్పనిసరి ● వణికిస్తున్న గ్యాస్ సంబంధిత ప్రమాదాలు ● మిట్టపల్లి ఘటనలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్యTue, May 06 2025 12:40 AM -
హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం
ఖమ్మం లీగల్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎం.జీ.ప్రియదర్శిని మృతిపై ఖమ్మం బార్ అసోసియేషన్ బాధ్యులు సంతాపం ప్రకటించారు. ఈమేర కు సోమవారం బార్ అసోసియేషన్ హాల్లో ఆమె చిత్రపటానికి నివా ళులర్పించాక అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు, తదితరులు మాట్లాడారు.
Tue, May 06 2025 12:40 AM -
నేడు వాహనాల వేలంపాట
ఖమ్మంక్రైం: ఖమ్మం, సత్తుపల్లి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1 సీఐ కృష్ణ తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Tue, May 06 2025 12:40 AM -
" />
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: విద్యుత్ ప్రమాదాలు, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డీఈఈ నాగేశ్వర్రావు తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
‘పాకిస్తానీయులను పంపించాలి ’
ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా పాకిస్తాన్కు చెందిన వారు స్థానికంటే ఉంటే వారిని వెంటనే గుర్తించి తిరిగి వారి దేశం పంపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.
Tue, May 06 2025 12:40 AM -
" />
అధికారులు పట్టించుకోలేదు..
దాతలు తమకు ఇచ్చిన భూమిలో మరొకరు ఇష్టానుసారంగా ఇంటి నంబర్ తీసుకొని అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్ వాసులు ఆరోపించారు. గతంలో ఇళ్లు లేదని ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నట్లు తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ములుగు/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై వినతులు విన్నవించాం.. పరిష్కరించండి అంటూ ప్రజలు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు.
Tue, May 06 2025 12:40 AM -
" />
ఐటీడీఏలో వచ్చిన వినతులు ఇలా..
తాడ్వాయి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నీలమ్మ సీఆర్టీ ఉద్యోగం ఇప్పించాలని పీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు.
Tue, May 06 2025 12:40 AM -
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
ఇల్లు కేటాయించండి..
Tue, May 06 2025 12:40 AM -
" />
ఓపికగా సమస్యలు వింటూ..
ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన అర్షం రవి తాపీమేసీ్త్రగా పనిచేసేవాడు. షుగర్తో రెండు కాళ్లు తీసేశారు. చిన్న గుడిసెలో భార్య, ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇంటికోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. లీస్టులో పేరుసైతం వచ్చింది.
Tue, May 06 2025 12:40 AM -
మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం
గోవిందరావుపేట: మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు.
Tue, May 06 2025 12:40 AM
-
3జీ క్యాపిటల్ చేతికి స్కెచర్స్
న్యూయార్క్: షూస్ తయారీ సంస్థ స్కెచర్స్ను ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం 3జీ క్యాపిటల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 9 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కొనుగోలు తర్వాత ప్రైవేట్ సంస్థగా మార్చనుంది.
Tue, May 06 2025 12:43 AM -
లెక్కలు కాదు.. మొక్కలు
గతంలో శాఖల వారీగా హరితహారం లక్ష్యాలు ● ఈసారి ఒక్కో శాఖకు ఒక్కో రకం మొక్కల కేటాయింపు ● తాటి, సుబాబుల్, వెదురు వంటి వాటికి ప్రాధాన్యత ● వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్న కలెక్టర్ పాటిల్Tue, May 06 2025 12:42 AM -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు.
Tue, May 06 2025 12:42 AM -
వేసవి శిబిరం షురూ..
● 15 రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ● ఒక్కో సెంటర్ నిర్వహణకు రూ.50 వేలుTue, May 06 2025 12:42 AM -
రైతుల సంక్షేమానికే ‘భూ భారతి’
సుజాతనగర్ : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సుజాతనగర్ మండలాన్ని పైలట్ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా.. గరీభ్పేట, బేతంపూడి గ్రామాల్లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు.
Tue, May 06 2025 12:42 AM -
" />
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
ప్రజా సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు.8లో
మరింత ప్రణాళికాయుతంగా..
Tue, May 06 2025 12:42 AM -
ప్రతీ రైతుకు గుర్తింపు
● 11 అంకెలతో ‘ఫార్మర్ ఐడీ’ కేటాయింపు ● రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వ్యవసాయ శాఖ ● భూమి, పంటల వివరాలు నమోదు చేస్తున్న ఏఈఓలుTue, May 06 2025 12:42 AM -
శాస్త్రవేత్తల సూచనలతో అధిక దిగుబడి
● విత్తన ఎంపిక, సస్యరక్షణ చర్యల్లో అప్రమత్తత ● ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
Tue, May 06 2025 12:40 AM -
" />
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కూసుమంచి మండలం నేలపట్ల, మల్లేపల్లి, జక్కేపల్లి ఎస్సీకాలనీ, పాలేరులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.
Tue, May 06 2025 12:40 AM -
ఎఫ్పీఓలుగా సొసైటీలు
● జిల్లాలో నాలుగు పీఏసీఎస్లకు అవకాశం ● రూ.15 లక్షల చొప్పున నిధులతో విస్తరించనున్న సహకార సేవలుTue, May 06 2025 12:40 AM -
రోడ్డెక్కిన అన్నదాతలు
కొణిజర్ల: ధాన్యాన్ని ఫలానా మిల్లుకు తీసుకెళ్లాలని సూచించి, ఆతర్వాత మరో మిల్లుకు తరలించాలని చెప్పడంతో సివిల్ సప్లయీస్ అధికారుల తీరుపై ఆగ్రహిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు.
Tue, May 06 2025 12:40 AM -
ఈనెల 21 వరకు ‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు
ఖమ్మం సహకారనగర్: డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)’ తొలిదశ షెడూ్య్ల్ విడుదలైందని ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
" />
కేఎంసీకి మూడో స్థానం
25 శాతం ఫీజు రాయితీతో ఎల్ఆర్ఎస్ పన్ను చెల్లింపుల్లో ఖమ్మం కార్పొరేషన్ రాష్ట్రంలో మూడో స్థానాన నిలిచింది. మొదటి స్థానంలో గ్రేటర్ వరంగల్, రెండో స్థానంలో పెద్ద అంబర్పేట ఉన్నాయి. కేఎంసీ పరిధిలో 40,181 దరఖాస్తులు రాగా.. 29,322 మందికి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చారు.
Tue, May 06 2025 12:40 AM -
అప్రమత్తంగా లేకపోతే ముప్పే
● గ్యాస్తో జాగ్రత్తలు తప్పనిసరి ● వణికిస్తున్న గ్యాస్ సంబంధిత ప్రమాదాలు ● మిట్టపల్లి ఘటనలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్యTue, May 06 2025 12:40 AM -
హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం
ఖమ్మం లీగల్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎం.జీ.ప్రియదర్శిని మృతిపై ఖమ్మం బార్ అసోసియేషన్ బాధ్యులు సంతాపం ప్రకటించారు. ఈమేర కు సోమవారం బార్ అసోసియేషన్ హాల్లో ఆమె చిత్రపటానికి నివా ళులర్పించాక అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు, తదితరులు మాట్లాడారు.
Tue, May 06 2025 12:40 AM -
నేడు వాహనాల వేలంపాట
ఖమ్మంక్రైం: ఖమ్మం, సత్తుపల్లి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1 సీఐ కృష్ణ తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Tue, May 06 2025 12:40 AM -
" />
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: విద్యుత్ ప్రమాదాలు, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డీఈఈ నాగేశ్వర్రావు తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
‘పాకిస్తానీయులను పంపించాలి ’
ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా పాకిస్తాన్కు చెందిన వారు స్థానికంటే ఉంటే వారిని వెంటనే గుర్తించి తిరిగి వారి దేశం పంపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.
Tue, May 06 2025 12:40 AM -
" />
అధికారులు పట్టించుకోలేదు..
దాతలు తమకు ఇచ్చిన భూమిలో మరొకరు ఇష్టానుసారంగా ఇంటి నంబర్ తీసుకొని అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్ వాసులు ఆరోపించారు. గతంలో ఇళ్లు లేదని ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నట్లు తెలిపారు.
Tue, May 06 2025 12:40 AM -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ములుగు/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై వినతులు విన్నవించాం.. పరిష్కరించండి అంటూ ప్రజలు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు.
Tue, May 06 2025 12:40 AM -
" />
ఐటీడీఏలో వచ్చిన వినతులు ఇలా..
తాడ్వాయి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నీలమ్మ సీఆర్టీ ఉద్యోగం ఇప్పించాలని పీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు.
Tue, May 06 2025 12:40 AM -
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
ఇల్లు కేటాయించండి..
Tue, May 06 2025 12:40 AM -
" />
ఓపికగా సమస్యలు వింటూ..
ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన అర్షం రవి తాపీమేసీ్త్రగా పనిచేసేవాడు. షుగర్తో రెండు కాళ్లు తీసేశారు. చిన్న గుడిసెలో భార్య, ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇంటికోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. లీస్టులో పేరుసైతం వచ్చింది.
Tue, May 06 2025 12:40 AM -
మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం
గోవిందరావుపేట: మార్క్సిజంతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు.
Tue, May 06 2025 12:40 AM