-
భగ్గుమన్న విద్యార్థి లోకం
మద్దిలపాలెం : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జి, వరుస ప్రశ్నపత్రాల లీకేజీలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా విశాఖలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
Sat, Jul 25 2026 12:29 AM -
నేషనల్ ఎక్స్పో వస్త్ర ప్రదర్శనకు విశేష స్పందన
డాబాగార్డెన్స్: గ్రీన్పార్క్ హోటల్లో నిర్వహిస్తున్న నేషనల్ ఎక్స్పో వస్త్ర ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Sat, Jul 25 2026 12:29 AM -
బీఎన్ఆర్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్ ప్రారంభం
బీచ్రోడ్డు: బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తన ఐదో షోరూమ్ను విశాఖపట్నంలోని శ్రీ సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది. నూతన షోరూమ్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
Sat, Jul 25 2026 12:29 AM -
గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి కన్నబాబు
Sat, Jul 25 2026 12:29 AM -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సా ర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, Jul 25 2026 12:29 AM -
విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
మెగా పీటీఎంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
Sat, Jul 25 2026 12:29 AM -
మంత్రి రాజీనామా చేయాల్సిందే..
బీచ్రోడ్డు: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
Sat, Jul 25 2026 12:29 AM -
ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నీ తొలగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని ప్రతీ సమావేశంలో వాగ్దానం చేశారు. గ్రామాలను పట్టణాలకు
● ఏర్పాటు కాని జింకల పార్కు
● కలగా మారిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ
● చెరువులకు అందని హంద్రీ–నీవా నీరు
● అందుబాటులోకి రాని
Sat, Jul 25 2026 12:29 AM -
న్యాయవాదులు రోడ్డెక్కడం దారుణం
● ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి
Sat, Jul 25 2026 12:29 AM -
అసౌకర్యాలు.. అవమానాలు!
● పీటీఎం పేరుతో సమావేశాలు
● విద్యార్థులకు తప్పని తిప్పలు
Sat, Jul 25 2026 12:29 AM -
హుండీ ఆదాయం రూ.34 లక్షలు
బనగానపల్లె రూరల్: భక్తులు హుండీల్లో ఏప్రిల్ 1 నుంచి జూలై 24వ తేదీ వరకు వేసిన కానుల లెక్కింపు ద్వారా శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.34,65,512 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు.
Sat, Jul 25 2026 12:29 AM -
శ్రీశైలంలో సాలు మండపాలపై ఉత్కంఠ!
● టెండర్ బిడ్ ఓపెన్..
పోటీలో మూడు కంపెనీలు
● ట్రస్ట్బోర్డు సభ్యులతో
సీనియర్ సభ్యుడి మంతనాలు
Sat, Jul 25 2026 12:29 AM -
ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నీ తొలగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని ప్రతీ సమావేశంలో వాగ్దానం చేశారు. గ్రామాలను పట్టణాలకు
● ఏర్పాటు కాని జింకల పార్కు
● కలగా మారిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ
● చెరువులకు అందని హంద్రీ–నీవా నీరు
● అందుబాటులోకి రాని
Sat, Jul 25 2026 12:29 AM -
నిలదీతలు.. నిరసనలు
కర్నూలు సిటీ: పాఠశాల విద్యలో మార్పుల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడికి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వేసవి సెలవులు ముగిసి గత నెల 12న స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజుకూ విద్యార్థులకు అవసరమైన కిట్లు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి.
Sat, Jul 25 2026 12:29 AM -
వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మునిస్వామి
కర్నూలు(టౌన్): వైఎస్సార్సీపీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బి. మునిస్వామి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బి.
Sat, Jul 25 2026 12:29 AM -
ప్రజా వ్యతిరేకతతోనే సీఎం జిల్లా పర్యటనలు
ఆస్పరి: ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండటంతోనే చంద్రబాబు జిల్లా పర్యటనలకు వస్తున్నాడని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలకు ఖర్చు చేసే వందల కోట్ల రూపాయలు ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్నారు.
Sat, Jul 25 2026 12:29 AM -
గంగమ్మ డెత్ మిస్టరీని ‘దాచిపెట్టారు’!
ఆదోని: గంగమ్మ డెత్ మిస్టరీని పోలీసులు ‘దాచిపెడుతున్నట్లు’గానే కనిపిస్తోంది. రెండు నెలల క్రితం కౌతాళం మండలం బదినేహాళ్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ కస్టోడియల్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Sat, Jul 25 2026 12:29 AM -
శాకాంబరి దివ్యదర్శనం
● విశేష అలంకరణల్లోధారాలమ్మ, మారెమ్మ తల్లి
● దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు
శాకాంబరి అలంకరణలో ధారాలమ్మతల్లి, సీలేరులో మారెమ్మతల్లి
ఆషాఢ మాసం తొలి శుక్రవారం
Sat, Jul 25 2026 12:29 AM -
" />
సమస్యల పరిష్కారానికిసత్వర చర్యలు
● కలెక్టర్ నిశాంతి
● ఐటీడీఏ పీజీఆర్ఎస్లో79 వినతుల స్వీకరణ
Sat, Jul 25 2026 12:29 AM -
క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు
అరకులోయ టౌన్: విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Sat, Jul 25 2026 12:29 AM -
పాడేరులో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో మిరియాలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగు విస్తరణతో పాటు గిరిజన రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర స్పైసెస్ బోర్డు సభ్యుడు కేవీ సుబ్బారావు తెలిపారు.
Sat, Jul 25 2026 12:29 AM -
జీసీసీ, ఐటీడీఏ పెట్రోల్ బంక్ల్లో వెట్టి చాకిరీ
● ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడుఅమర్ విమర్శ
● కార్మికులకు తక్షణమే వేతనాలుపెంచాలని డిమాండ్
Sat, Jul 25 2026 12:29 AM -
గిరిజన సమస్యలపై స్పందించని కూటమి
పాడేరు: రంపచోడవరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఒక్క కీలక ప్రకటన కూడా చేయకపోవడం బాధాకరమని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ విమర్శించారు.
Sat, Jul 25 2026 12:29 AM -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని, తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అన్నారు.
Sat, Jul 25 2026 12:29 AM
-
..
Sat, Jul 25 2026 12:32 AM -
భగ్గుమన్న విద్యార్థి లోకం
మద్దిలపాలెం : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జి, వరుస ప్రశ్నపత్రాల లీకేజీలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా విశాఖలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
Sat, Jul 25 2026 12:29 AM -
నేషనల్ ఎక్స్పో వస్త్ర ప్రదర్శనకు విశేష స్పందన
డాబాగార్డెన్స్: గ్రీన్పార్క్ హోటల్లో నిర్వహిస్తున్న నేషనల్ ఎక్స్పో వస్త్ర ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Sat, Jul 25 2026 12:29 AM -
బీఎన్ఆర్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్ ప్రారంభం
బీచ్రోడ్డు: బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తన ఐదో షోరూమ్ను విశాఖపట్నంలోని శ్రీ సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది. నూతన షోరూమ్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
Sat, Jul 25 2026 12:29 AM -
గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి కన్నబాబు
Sat, Jul 25 2026 12:29 AM -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సా ర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, Jul 25 2026 12:29 AM -
విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
మెగా పీటీఎంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
Sat, Jul 25 2026 12:29 AM -
మంత్రి రాజీనామా చేయాల్సిందే..
బీచ్రోడ్డు: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
Sat, Jul 25 2026 12:29 AM -
ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నీ తొలగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని ప్రతీ సమావేశంలో వాగ్దానం చేశారు. గ్రామాలను పట్టణాలకు
● ఏర్పాటు కాని జింకల పార్కు
● కలగా మారిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ
● చెరువులకు అందని హంద్రీ–నీవా నీరు
● అందుబాటులోకి రాని
Sat, Jul 25 2026 12:29 AM -
న్యాయవాదులు రోడ్డెక్కడం దారుణం
● ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి
Sat, Jul 25 2026 12:29 AM -
అసౌకర్యాలు.. అవమానాలు!
● పీటీఎం పేరుతో సమావేశాలు
● విద్యార్థులకు తప్పని తిప్పలు
Sat, Jul 25 2026 12:29 AM -
హుండీ ఆదాయం రూ.34 లక్షలు
బనగానపల్లె రూరల్: భక్తులు హుండీల్లో ఏప్రిల్ 1 నుంచి జూలై 24వ తేదీ వరకు వేసిన కానుల లెక్కింపు ద్వారా శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.34,65,512 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు.
Sat, Jul 25 2026 12:29 AM -
శ్రీశైలంలో సాలు మండపాలపై ఉత్కంఠ!
● టెండర్ బిడ్ ఓపెన్..
పోటీలో మూడు కంపెనీలు
● ట్రస్ట్బోర్డు సభ్యులతో
సీనియర్ సభ్యుడి మంతనాలు
Sat, Jul 25 2026 12:29 AM -
ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నీ తొలగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని ప్రతీ సమావేశంలో వాగ్దానం చేశారు. గ్రామాలను పట్టణాలకు
● ఏర్పాటు కాని జింకల పార్కు
● కలగా మారిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ
● చెరువులకు అందని హంద్రీ–నీవా నీరు
● అందుబాటులోకి రాని
Sat, Jul 25 2026 12:29 AM -
నిలదీతలు.. నిరసనలు
కర్నూలు సిటీ: పాఠశాల విద్యలో మార్పుల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడికి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వేసవి సెలవులు ముగిసి గత నెల 12న స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజుకూ విద్యార్థులకు అవసరమైన కిట్లు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి.
Sat, Jul 25 2026 12:29 AM -
వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మునిస్వామి
కర్నూలు(టౌన్): వైఎస్సార్సీపీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బి. మునిస్వామి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బి.
Sat, Jul 25 2026 12:29 AM -
ప్రజా వ్యతిరేకతతోనే సీఎం జిల్లా పర్యటనలు
ఆస్పరి: ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండటంతోనే చంద్రబాబు జిల్లా పర్యటనలకు వస్తున్నాడని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలకు ఖర్చు చేసే వందల కోట్ల రూపాయలు ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్నారు.
Sat, Jul 25 2026 12:29 AM -
గంగమ్మ డెత్ మిస్టరీని ‘దాచిపెట్టారు’!
ఆదోని: గంగమ్మ డెత్ మిస్టరీని పోలీసులు ‘దాచిపెడుతున్నట్లు’గానే కనిపిస్తోంది. రెండు నెలల క్రితం కౌతాళం మండలం బదినేహాళ్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ కస్టోడియల్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Sat, Jul 25 2026 12:29 AM -
శాకాంబరి దివ్యదర్శనం
● విశేష అలంకరణల్లోధారాలమ్మ, మారెమ్మ తల్లి
● దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు
శాకాంబరి అలంకరణలో ధారాలమ్మతల్లి, సీలేరులో మారెమ్మతల్లి
ఆషాఢ మాసం తొలి శుక్రవారం
Sat, Jul 25 2026 12:29 AM -
" />
సమస్యల పరిష్కారానికిసత్వర చర్యలు
● కలెక్టర్ నిశాంతి
● ఐటీడీఏ పీజీఆర్ఎస్లో79 వినతుల స్వీకరణ
Sat, Jul 25 2026 12:29 AM -
క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు
అరకులోయ టౌన్: విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Sat, Jul 25 2026 12:29 AM -
పాడేరులో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో మిరియాలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగు విస్తరణతో పాటు గిరిజన రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర స్పైసెస్ బోర్డు సభ్యుడు కేవీ సుబ్బారావు తెలిపారు.
Sat, Jul 25 2026 12:29 AM -
జీసీసీ, ఐటీడీఏ పెట్రోల్ బంక్ల్లో వెట్టి చాకిరీ
● ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడుఅమర్ విమర్శ
● కార్మికులకు తక్షణమే వేతనాలుపెంచాలని డిమాండ్
Sat, Jul 25 2026 12:29 AM -
గిరిజన సమస్యలపై స్పందించని కూటమి
పాడేరు: రంపచోడవరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఒక్క కీలక ప్రకటన కూడా చేయకపోవడం బాధాకరమని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ విమర్శించారు.
Sat, Jul 25 2026 12:29 AM -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
కలెక్టర్ నిశాంతిసాక్షి, పాడేరు: విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని, తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అన్నారు.
Sat, Jul 25 2026 12:29 AM
