-
కాంగ్రెస్ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
-
పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు వినియోగించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో వేయాలని సూచించారు.
Sat, May 23 2026 01:28 AM -
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు
ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతీ ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని, జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నా
Sat, May 23 2026 01:28 AM -
పంట పొలాల్లో చెలరేగిన మంటలు
రేగొండ: పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు చెలరేగి సుమారు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించిన ఘటన మండలంలోని రేపాకపల్లి శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టాడు.
Sat, May 23 2026 01:28 AM -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చర్యలు
● మంత్రి శ్రీధర్బాబు
Sat, May 23 2026 01:28 AM -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను సూచించారు. అధికారులతో ఎమ్మెల్యే సత్యనారాయణరావు శుక్రవారం జిల్లాకేంద్రంలో సమీక్ష నిర్వహించారు.
Sat, May 23 2026 01:28 AM -
ప్రజల గుండెల్లో పెద్దాయన
● వైఎస్ఆర్ రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు
● పులివెందుల పెద్దాయనగా
ప్రజల మన్ననలు
● నేడు దివంగత వైఎస్ రాజారెడ్డి
28వ వర్ధంతి
Sat, May 23 2026 01:28 AM -
రూ.2 కోట్ల అవినీతి
వేంపల్లె : స్థానిక చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీలో దాదాపు రూ.2కోట్ల అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. దీంతో పులివెందుల కో–అపరేటవ్ బ్యాంకు సబ్ డివిజనల్ అధికారి కమలమ్మను విచారణకు ఆదేశించారు.
Sat, May 23 2026 01:28 AM -
జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు !
● ఒకరిపై దాడి చేశారని ఫిర్యాదు :
నలుగురిపై కేసు
● యువకులపై కానిస్టేబుల్ దాష్టీకం
Sat, May 23 2026 01:28 AM -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం
కడప అర్బన్: కడపలోని బైపాస్ రోడ్డు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ వివరాల మేరకు వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ చాన్ (33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Sat, May 23 2026 01:28 AM -
" />
గుర్తుతెలియని వాహనం ఢీ
– యువకుడు దుర్మరణం
Sat, May 23 2026 01:28 AM -
ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
● అడ్డుకున్న టీడీపీకి చెందిన మరో వర్గం
● ఇరువర్గాల మధ్య ఘర్షణ
సునీల్ కుమార్ రెడ్డి వర్గాన్ని నివారిస్తున్న బద్వేలు సీఐ రామకృష్ణ, రెడ్డయ్య వర్గాన్ని నివారిస్తున్న ఎస్ఐ నాగకీర్తన
Sat, May 23 2026 01:28 AM -
జీరో లాగిన్ ఫీజుతో గృహ రుణాలు
కడప కార్పొరేషన్: ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఆధ్వర్యంలో జీరో లాగిన్ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ పంకజ్ గాడ్గిల్ అన్నారు.
Sat, May 23 2026 01:28 AM -
మహిళలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలి
ఏఎస్పీ విభూ కృష్ణSat, May 23 2026 01:28 AM -
కుప్పలు ‘తిప్పలు’గా..
● లారీలు రాక కేంద్రాల్లోనే
మూలుగుతున్న ధాన్యం బస్తాలు
● పక్షం రోజులుగా కుప్పల వద్దే పడిగాపులు
Sat, May 23 2026 01:28 AM -
‘ప్రజా పాలన’తోనే ప్రగతి
కామారెడ్డి టౌన్ : ప్రజా పాలనతోనే రాష్ట్ర ప్రగతి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, May 23 2026 01:28 AM -
" />
డీఆర్డీవోగా దామోదర్రెడ్డి
కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి (డీఆర్డీవో)గా దామోదర్రెడ్డి నియమితులయ్యారు. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు.
Sat, May 23 2026 01:28 AM -
ఎస్ఐఆర్తో ఓట్లు పోకుండా కాపాడుతాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కామారెడ్డి టౌన్ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో అర్హుల ఓట్లు పోకుండా చూస్తామని, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Sat, May 23 2026 01:28 AM -
హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి
● గుడిమేట్ మహాదేవ పీఠాధిపతి మహాదేవ స్వామీజీ
Sat, May 23 2026 01:28 AM -
వచ్చేనెల 5 లోపు వడ్లు, మక్కల కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేవీఆర్
కామారెడ్డి టౌన్ : వర్షాకాలం సమీపిస్తున్నందున జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియలను వచ్చేనెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు.
Sat, May 23 2026 01:28 AM -
తరలని ధాన్యం.. సాగని తూకం..
దోమకొండ: కొనుగోళ్లు వేగంగా సాగకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో సరిపడా హామాలీలు లేకపోవడంతో కాంటాలు వేగంగా సాగడం లేదు. మరోవైపు తూకం వేసిన బస్తాలను తరలించడానికి లారీలు రావడం లేదు.
Sat, May 23 2026 01:28 AM -
సమ్మర్లో.. సరికొత్తగా..
● శిక్షణ శిబిరాల్లో ఉల్లాసంగా
పాల్గొంటున్న విద్యార్థులు
● యోగాతోపాటు ఇండోర్,
అవుట్ డోర్ క్రీడలపై మక్కువ
Sat, May 23 2026 01:28 AM -
‘ప్రజా సంక్షేమంపై దృష్టి’
మద్నూర్(జుక్కల్): అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
Sat, May 23 2026 01:28 AM -
" />
రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్గా నాగర్తి చంద్రారెడ్డి
కామారెడ్డి టౌన్: రెడ్డి ఐక్య వేదిక తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
Sat, May 23 2026 01:28 AM -
జనగణన విజయవంతం చేయాలి
బాన్సువాడ రూరల్: ఎటువంటి పొరపాట్లు లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జనగణన విజయవంతం చేయాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు.
Sat, May 23 2026 01:28 AM
-
కాంగ్రెస్ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
Sat, May 23 2026 01:28 AM -
పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు వినియోగించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో వేయాలని సూచించారు.
Sat, May 23 2026 01:28 AM -
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు
ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతీ ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని, జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నా
Sat, May 23 2026 01:28 AM -
పంట పొలాల్లో చెలరేగిన మంటలు
రేగొండ: పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు చెలరేగి సుమారు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించిన ఘటన మండలంలోని రేపాకపల్లి శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టాడు.
Sat, May 23 2026 01:28 AM -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చర్యలు
● మంత్రి శ్రీధర్బాబు
Sat, May 23 2026 01:28 AM -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను సూచించారు. అధికారులతో ఎమ్మెల్యే సత్యనారాయణరావు శుక్రవారం జిల్లాకేంద్రంలో సమీక్ష నిర్వహించారు.
Sat, May 23 2026 01:28 AM -
ప్రజల గుండెల్లో పెద్దాయన
● వైఎస్ఆర్ రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు
● పులివెందుల పెద్దాయనగా
ప్రజల మన్ననలు
● నేడు దివంగత వైఎస్ రాజారెడ్డి
28వ వర్ధంతి
Sat, May 23 2026 01:28 AM -
రూ.2 కోట్ల అవినీతి
వేంపల్లె : స్థానిక చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీలో దాదాపు రూ.2కోట్ల అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. దీంతో పులివెందుల కో–అపరేటవ్ బ్యాంకు సబ్ డివిజనల్ అధికారి కమలమ్మను విచారణకు ఆదేశించారు.
Sat, May 23 2026 01:28 AM -
జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు !
● ఒకరిపై దాడి చేశారని ఫిర్యాదు :
నలుగురిపై కేసు
● యువకులపై కానిస్టేబుల్ దాష్టీకం
Sat, May 23 2026 01:28 AM -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం
కడప అర్బన్: కడపలోని బైపాస్ రోడ్డు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ వివరాల మేరకు వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ చాన్ (33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Sat, May 23 2026 01:28 AM -
" />
గుర్తుతెలియని వాహనం ఢీ
– యువకుడు దుర్మరణం
Sat, May 23 2026 01:28 AM -
ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
● అడ్డుకున్న టీడీపీకి చెందిన మరో వర్గం
● ఇరువర్గాల మధ్య ఘర్షణ
సునీల్ కుమార్ రెడ్డి వర్గాన్ని నివారిస్తున్న బద్వేలు సీఐ రామకృష్ణ, రెడ్డయ్య వర్గాన్ని నివారిస్తున్న ఎస్ఐ నాగకీర్తన
Sat, May 23 2026 01:28 AM -
జీరో లాగిన్ ఫీజుతో గృహ రుణాలు
కడప కార్పొరేషన్: ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఆధ్వర్యంలో జీరో లాగిన్ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ పంకజ్ గాడ్గిల్ అన్నారు.
Sat, May 23 2026 01:28 AM -
మహిళలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలి
ఏఎస్పీ విభూ కృష్ణSat, May 23 2026 01:28 AM -
కుప్పలు ‘తిప్పలు’గా..
● లారీలు రాక కేంద్రాల్లోనే
మూలుగుతున్న ధాన్యం బస్తాలు
● పక్షం రోజులుగా కుప్పల వద్దే పడిగాపులు
Sat, May 23 2026 01:28 AM -
‘ప్రజా పాలన’తోనే ప్రగతి
కామారెడ్డి టౌన్ : ప్రజా పాలనతోనే రాష్ట్ర ప్రగతి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, May 23 2026 01:28 AM -
" />
డీఆర్డీవోగా దామోదర్రెడ్డి
కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి (డీఆర్డీవో)గా దామోదర్రెడ్డి నియమితులయ్యారు. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు.
Sat, May 23 2026 01:28 AM -
ఎస్ఐఆర్తో ఓట్లు పోకుండా కాపాడుతాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కామారెడ్డి టౌన్ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో అర్హుల ఓట్లు పోకుండా చూస్తామని, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Sat, May 23 2026 01:28 AM -
హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి
● గుడిమేట్ మహాదేవ పీఠాధిపతి మహాదేవ స్వామీజీ
Sat, May 23 2026 01:28 AM -
వచ్చేనెల 5 లోపు వడ్లు, మక్కల కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేవీఆర్
కామారెడ్డి టౌన్ : వర్షాకాలం సమీపిస్తున్నందున జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియలను వచ్చేనెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు.
Sat, May 23 2026 01:28 AM -
తరలని ధాన్యం.. సాగని తూకం..
దోమకొండ: కొనుగోళ్లు వేగంగా సాగకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో సరిపడా హామాలీలు లేకపోవడంతో కాంటాలు వేగంగా సాగడం లేదు. మరోవైపు తూకం వేసిన బస్తాలను తరలించడానికి లారీలు రావడం లేదు.
Sat, May 23 2026 01:28 AM -
సమ్మర్లో.. సరికొత్తగా..
● శిక్షణ శిబిరాల్లో ఉల్లాసంగా
పాల్గొంటున్న విద్యార్థులు
● యోగాతోపాటు ఇండోర్,
అవుట్ డోర్ క్రీడలపై మక్కువ
Sat, May 23 2026 01:28 AM -
‘ప్రజా సంక్షేమంపై దృష్టి’
మద్నూర్(జుక్కల్): అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
Sat, May 23 2026 01:28 AM -
" />
రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్గా నాగర్తి చంద్రారెడ్డి
కామారెడ్డి టౌన్: రెడ్డి ఐక్య వేదిక తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
Sat, May 23 2026 01:28 AM -
జనగణన విజయవంతం చేయాలి
బాన్సువాడ రూరల్: ఎటువంటి పొరపాట్లు లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జనగణన విజయవంతం చేయాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు.
Sat, May 23 2026 01:28 AM
