-
Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?
మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి...
-
కూతుర్లే.. ‘ఆ నలుగురై’..
కృష్ణాజిల్లా: తమ తండ్రి అంత్యక్రియలు తామే జరుపుకుంటామని ముందుకొచ్చిన కుమార్తెలు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
Tue, Aug 18 2026 09:42 AM -
ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు
అనంతపురం: ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయించాలని కోరిన నలుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
Tue, Aug 18 2026 09:38 AM -
సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం!
గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tue, Aug 18 2026 09:22 AM -
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
రోమన్ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్ హెలెనా. రోమ్ మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ‘కాన్స్టాంటైన్ ద గ్రేట్’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది.
Tue, Aug 18 2026 09:14 AM -
ఆశ్రంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
దెందులూరు: ఆశ్రం ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ అరుదైన వైద్య సేవలతో ప్రాణాలు నిలబెట్టి మరో మైలురాయిని సాధించారు. అధిక ప్రమాదకర గర్భధారణ నేపథ్యంలో, ఓ తల్లికి ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు గర్భంలోని శిశువుకు రక్తప్రసరణ కూడా తగ్గింది.
Tue, Aug 18 2026 09:14 AM -
‘దీన్దయాల్’ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ పట్ల ఆసక్తి పెంపొందించడానికి పోస్టల్శాఖ దీన్దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు భీమవరం పోస్టల్శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Aug 18 2026 09:14 AM -
వసతులు మృగ్యం.. చదువుకు దూరం
చాట్రాయి: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రకటనలు ఆచరణలో నీరుగారిపోతున్నాయి. చాట్రాయి మండలంలో పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లేమితో మూతపడుతుండటంతో పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోంది.
Tue, Aug 18 2026 09:14 AM -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ముసునూరు: తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన డాలు రవితేజ (19) ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సర విద్యార్థి.
Tue, Aug 18 2026 09:14 AM -
పుస్తకాలు లేని చదువులెలా!?
నూజివీడు: విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామంటూ విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు.
Tue, Aug 18 2026 09:14 AM -
పెళ్లింట విషాదం
కుక్కునూరు: పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Tue, Aug 18 2026 09:14 AM -
ఆటోను ఢీకొన్న మోటార్సైకిల్
ఉంగుటూరు: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి మోటార్సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి బాదంపూడి బైపాస్ వద్ద జరిగింది. ప్రమాద వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ వెల్లడించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
క్రికెట్లో విస్తృత అవకాశాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): క్రికెట్ క్రీడలో ప్రస్తుత రోజుల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు.
Tue, Aug 18 2026 09:14 AM -
" />
వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ (ట్రెజరీ) జి.భాస్కర్ సూచించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
సబ్ కలెక్టర్ విచారణ
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటనపై సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
సర్
వరంగల్మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026ముసాయిదా జాబితాలో 6,78,540 మంది ఓటర్లుఅభివృద్ధి పనులకు ఆమోదం!
Tue, Aug 18 2026 09:14 AM -
లోటు వర్షపాతమైనా..పత్తికి సై
సాక్షి, వరంగల్: వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంటలసాగుపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. జిల్లాలో అత్యధికంగా సాగు చేద్దామనుకున్న వరి సాగు వెనుకబడగా, పత్తి మాత్రం ముందంజలో ఉంది. 1,25,000 ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 53,315.08 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు.
Tue, Aug 18 2026 09:14 AM -
బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం
హన్మకొండ: వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది.
Tue, Aug 18 2026 09:14 AM -
వినతులను తక్షణమే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
గీసుకొండ: హారతి ఇస్తున్న అర్చకుడు
సుదర్శనాచార్యులు
ఉర్సు నాగమయ్య దేవాలయంలోని
పుట్టలో పాలు పోస్తున్న మహిళలు
Tue, Aug 18 2026 09:14 AM -
అంకితభావంతో ఉన్నత స్థానాలకు..
కేయూ క్యాంపస్: అంకితభావం, క్రమశిఽక్షణ, దృఢసంకల్పం విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరవచ్చని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు.
Tue, Aug 18 2026 09:14 AM -
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్ల కుదింపు
విడుదలైన ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా
సాక్షిప్రతినిధి, వరంగల్:
Tue, Aug 18 2026 09:14 AM -
సిబ్బందికి అండగా నిలవాలి
వరంగల్ సీపీ శ్వేత
Tue, Aug 18 2026 09:14 AM -
డీపీఆర్ఓగా బండి పల్లవి
హన్మకొండ అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గా బండి పల్లవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
Tue, Aug 18 2026 09:14 AM
-
Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?
మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి...
Tue, Aug 18 2026 09:51 AM -
కూతుర్లే.. ‘ఆ నలుగురై’..
కృష్ణాజిల్లా: తమ తండ్రి అంత్యక్రియలు తామే జరుపుకుంటామని ముందుకొచ్చిన కుమార్తెలు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
Tue, Aug 18 2026 09:42 AM -
ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు
అనంతపురం: ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయించాలని కోరిన నలుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
Tue, Aug 18 2026 09:38 AM -
సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం!
గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tue, Aug 18 2026 09:22 AM -
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
రోమన్ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్ హెలెనా. రోమ్ మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ‘కాన్స్టాంటైన్ ద గ్రేట్’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది.
Tue, Aug 18 2026 09:14 AM -
ఆశ్రంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
దెందులూరు: ఆశ్రం ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ అరుదైన వైద్య సేవలతో ప్రాణాలు నిలబెట్టి మరో మైలురాయిని సాధించారు. అధిక ప్రమాదకర గర్భధారణ నేపథ్యంలో, ఓ తల్లికి ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు గర్భంలోని శిశువుకు రక్తప్రసరణ కూడా తగ్గింది.
Tue, Aug 18 2026 09:14 AM -
‘దీన్దయాల్’ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ పట్ల ఆసక్తి పెంపొందించడానికి పోస్టల్శాఖ దీన్దయాల్ స్పర్శ యోజన స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు భీమవరం పోస్టల్శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Aug 18 2026 09:14 AM -
వసతులు మృగ్యం.. చదువుకు దూరం
చాట్రాయి: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రకటనలు ఆచరణలో నీరుగారిపోతున్నాయి. చాట్రాయి మండలంలో పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లేమితో మూతపడుతుండటంతో పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోంది.
Tue, Aug 18 2026 09:14 AM -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ముసునూరు: తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన డాలు రవితేజ (19) ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సర విద్యార్థి.
Tue, Aug 18 2026 09:14 AM -
పుస్తకాలు లేని చదువులెలా!?
నూజివీడు: విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామంటూ విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు.
Tue, Aug 18 2026 09:14 AM -
పెళ్లింట విషాదం
కుక్కునూరు: పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Tue, Aug 18 2026 09:14 AM -
ఆటోను ఢీకొన్న మోటార్సైకిల్
ఉంగుటూరు: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి మోటార్సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి బాదంపూడి బైపాస్ వద్ద జరిగింది. ప్రమాద వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ వెల్లడించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
క్రికెట్లో విస్తృత అవకాశాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): క్రికెట్ క్రీడలో ప్రస్తుత రోజుల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు.
Tue, Aug 18 2026 09:14 AM -
" />
వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ (ట్రెజరీ) జి.భాస్కర్ సూచించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
సబ్ కలెక్టర్ విచారణ
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటనపై సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
సర్
వరంగల్మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026ముసాయిదా జాబితాలో 6,78,540 మంది ఓటర్లుఅభివృద్ధి పనులకు ఆమోదం!
Tue, Aug 18 2026 09:14 AM -
లోటు వర్షపాతమైనా..పత్తికి సై
సాక్షి, వరంగల్: వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంటలసాగుపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. జిల్లాలో అత్యధికంగా సాగు చేద్దామనుకున్న వరి సాగు వెనుకబడగా, పత్తి మాత్రం ముందంజలో ఉంది. 1,25,000 ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 53,315.08 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు.
Tue, Aug 18 2026 09:14 AM -
బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం
హన్మకొండ: వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది.
Tue, Aug 18 2026 09:14 AM -
వినతులను తక్షణమే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
గీసుకొండ: హారతి ఇస్తున్న అర్చకుడు
సుదర్శనాచార్యులు
ఉర్సు నాగమయ్య దేవాలయంలోని
పుట్టలో పాలు పోస్తున్న మహిళలు
Tue, Aug 18 2026 09:14 AM -
అంకితభావంతో ఉన్నత స్థానాలకు..
కేయూ క్యాంపస్: అంకితభావం, క్రమశిఽక్షణ, దృఢసంకల్పం విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరవచ్చని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు.
Tue, Aug 18 2026 09:14 AM -
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్ల కుదింపు
విడుదలైన ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా
సాక్షిప్రతినిధి, వరంగల్:
Tue, Aug 18 2026 09:14 AM -
సిబ్బందికి అండగా నిలవాలి
వరంగల్ సీపీ శ్వేత
Tue, Aug 18 2026 09:14 AM -
డీపీఆర్ఓగా బండి పల్లవి
హన్మకొండ అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గా బండి పల్లవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
Tue, Aug 18 2026 09:14 AM -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
Tue, Aug 18 2026 09:16 AM
