-
డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?
-
పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని ఆమె తండ్రి వెంకటేశ్ ఆరోపించారు.
Sat, Sep 12 2026 02:36 AM -
మద్యం షాపులు మళ్లీ టీడీపీ సిండికేట్కే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులను మళ్లీ టీడీపీ సిండికేట్కే చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం దుకాణాలను మరో ఏడాదిపాటు కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించింది.
Sat, Sep 12 2026 02:34 AM -
మీ మామ బాగోతాలివిగో..
సాక్షి, అమరావతి: ‘నిజం గెలిచింది’ అంటూ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్పై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Sat, Sep 12 2026 02:30 AM -
రైళ్లలో శుభ్రతకు పెద్ద పీట
సాక్షి, అమరావతి: ‘రైళ్లు శుభ్రంగా ఉండటం లేదు. బోగీల్లోనే చెత్తా చెదారం పేరుకుపోతోంది.’ దేశంలో రైల్వే ప్రయాణికుల ప్రధాన ఫిర్యాదు ఇదే. జనరల్ కోచ్లే కాదు స్లీపర్, ఏసీ కోచ్లలో కూడా ఇదే సమస్య వేధిస్తోంది.
Sat, Sep 12 2026 02:24 AM -
కరకట్టలు కలేనా!
ఏటా వర్షం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తాం. చిన్నపాటి వర్షం వచ్చి నా పొలాల్లోకి నీరు చేరిపోతుంది. పంటలన్నీ ముంపులో ఉండిపోయి, పాడవుతున్నాయి. తరాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదు. – తొత్తడి సురేష్, రైతు, బూర్జ గ్రామం
Sat, Sep 12 2026 02:00 AM -
ఉత్సాహంగా చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహించేందుకు చెకు ముకి సైన్సు సంబరాలు దోహదపడతాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, జిల్లా కన్వీనర్ పి.కూర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు అన్నారు.
Sat, Sep 12 2026 02:00 AM -
‘ప్రేరణ’కు మెట్టక్కివలస విద్యార్థి ఎంపిక
ఆమదాలవలస : గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ప్రేరణ కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలో ప్రేరణ కార్యక్రమంపై పరీక్ష నిర్వహించి ఎంపికై న వారికి ఇంటర్వ్యూ చేసి అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేసింది.
Sat, Sep 12 2026 02:00 AM -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
ఎచ్చెర్ల : ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించడమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి మనం ఇచ్చే ఘన నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు అన్నారు.
Sat, Sep 12 2026 02:00 AM -
ఆటో బోల్తాపడి డ్రైవర్కు గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక మండాపొలం కాలనీ వద్ద శుక్రవారం సాయంత్రం ఆటో బోల్తాపడి డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వైపు ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో మండాపొలం కాలనీ సమీపంలోకి వచ్చే సరికి కుక్కలు అడ్డురావడంతో బోల్తాపడింది.
Sat, Sep 12 2026 02:00 AM -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
● లోకేష్, కూన రవికుమార్, భరత్లకు జైలుశిక్ష తప్పదు ● వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి ధ్వజంSat, Sep 12 2026 02:00 AM -
మా కొండ జోలికి రావద్దు
జి.సిగడాం: నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారు 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, తక్షణమే ఈ ఆలోచనలు విరమించుకోవాలని నడిమివలస భూముల రక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Sat, Sep 12 2026 02:00 AM -
గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు
నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న రియాజ్ పాషాను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 30 వేల విలువైన 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
Sat, Sep 12 2026 02:00 AM -
గురుకులంలో అరకొర భోజనాలు!
శ్రీకాకుళం రూరల్: ‘మా స్కూల్.. మా ఇష్టం.. ఇక్కడికి రావడానికి ఎవరికీ అనుమతులు లేవు.. మేం వండిందే మెనూ..’ ఇదీ పెదపాడులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద శుక్రవారం పరిస్థితి.
Sat, Sep 12 2026 02:00 AM -
రాష్ట్ర బేస్బాల్ పోటీలకు జిల్లా జట్లు పయనం
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బేస్పోటీల్లో జిల్లా జట్లు సమష్టిగా రాణించి విజయదుందుభి మోగించాలని బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుతమ్మినేని సుజాత పిలుపునిచ్చారు.
Sat, Sep 12 2026 02:00 AM -
ఆదివాసీలకు అన్యాయం చేయవద్దు
సారవకోట: ఆదివాసీలకు కూటమి నాయకులు అన్యాయం చేయడం తగదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు.
Sat, Sep 12 2026 02:00 AM -
చైల్డ్ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు బోరవానిపేట
గార : జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు గార మండలంలోని బోరవానిపేట పంచాయతీని రాష్ట్రస్థాయిలో నామినేట్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి తెలిపారు. ఈ మేరకు బోరవానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
వేగవంతంగా కేసుల దర్యాప్తు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట అర్బన్ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదా యకమని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.
Sat, Sep 12 2026 01:54 AM -
అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
సూర్యాపేట అర్బన్ : వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పాటు ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూర్యాపేట ఎస్ఈ పి.యాదగిరి సూచించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
మునగాల: మండలంలోని ఈదులవాగు తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్కు అవసరమైన ప్రభుత్వ భూములను శుక్రవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఆర్.
Sat, Sep 12 2026 01:54 AM -
రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే హైవే దిగ్బంధం
సూర్యాపేట : రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించకుంటే రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం
సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం ఆగదని మార్కెట్ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
Sat, Sep 12 2026 01:54 AM -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
భానుపురి (సూర్యాపేట) : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దళితులు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ అధికార ప
Sat, Sep 12 2026 01:54 AM
-
డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?
Sat, Sep 12 2026 02:39 AM -
పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని ఆమె తండ్రి వెంకటేశ్ ఆరోపించారు.
Sat, Sep 12 2026 02:36 AM -
మద్యం షాపులు మళ్లీ టీడీపీ సిండికేట్కే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులను మళ్లీ టీడీపీ సిండికేట్కే చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం దుకాణాలను మరో ఏడాదిపాటు కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించింది.
Sat, Sep 12 2026 02:34 AM -
మీ మామ బాగోతాలివిగో..
సాక్షి, అమరావతి: ‘నిజం గెలిచింది’ అంటూ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్పై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Sat, Sep 12 2026 02:30 AM -
రైళ్లలో శుభ్రతకు పెద్ద పీట
సాక్షి, అమరావతి: ‘రైళ్లు శుభ్రంగా ఉండటం లేదు. బోగీల్లోనే చెత్తా చెదారం పేరుకుపోతోంది.’ దేశంలో రైల్వే ప్రయాణికుల ప్రధాన ఫిర్యాదు ఇదే. జనరల్ కోచ్లే కాదు స్లీపర్, ఏసీ కోచ్లలో కూడా ఇదే సమస్య వేధిస్తోంది.
Sat, Sep 12 2026 02:24 AM -
కరకట్టలు కలేనా!
ఏటా వర్షం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తాం. చిన్నపాటి వర్షం వచ్చి నా పొలాల్లోకి నీరు చేరిపోతుంది. పంటలన్నీ ముంపులో ఉండిపోయి, పాడవుతున్నాయి. తరాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదు. – తొత్తడి సురేష్, రైతు, బూర్జ గ్రామం
Sat, Sep 12 2026 02:00 AM -
ఉత్సాహంగా చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహించేందుకు చెకు ముకి సైన్సు సంబరాలు దోహదపడతాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, జిల్లా కన్వీనర్ పి.కూర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు అన్నారు.
Sat, Sep 12 2026 02:00 AM -
‘ప్రేరణ’కు మెట్టక్కివలస విద్యార్థి ఎంపిక
ఆమదాలవలస : గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ప్రేరణ కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలో ప్రేరణ కార్యక్రమంపై పరీక్ష నిర్వహించి ఎంపికై న వారికి ఇంటర్వ్యూ చేసి అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేసింది.
Sat, Sep 12 2026 02:00 AM -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
ఎచ్చెర్ల : ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించడమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి మనం ఇచ్చే ఘన నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు అన్నారు.
Sat, Sep 12 2026 02:00 AM -
ఆటో బోల్తాపడి డ్రైవర్కు గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక మండాపొలం కాలనీ వద్ద శుక్రవారం సాయంత్రం ఆటో బోల్తాపడి డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి నుంచి పలాస వైపు ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో మండాపొలం కాలనీ సమీపంలోకి వచ్చే సరికి కుక్కలు అడ్డురావడంతో బోల్తాపడింది.
Sat, Sep 12 2026 02:00 AM -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
● లోకేష్, కూన రవికుమార్, భరత్లకు జైలుశిక్ష తప్పదు ● వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి ధ్వజంSat, Sep 12 2026 02:00 AM -
మా కొండ జోలికి రావద్దు
జి.సిగడాం: నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారు 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, తక్షణమే ఈ ఆలోచనలు విరమించుకోవాలని నడిమివలస భూముల రక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Sat, Sep 12 2026 02:00 AM -
గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు
నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న రియాజ్ పాషాను నరసన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 30 వేల విలువైన 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
Sat, Sep 12 2026 02:00 AM -
గురుకులంలో అరకొర భోజనాలు!
శ్రీకాకుళం రూరల్: ‘మా స్కూల్.. మా ఇష్టం.. ఇక్కడికి రావడానికి ఎవరికీ అనుమతులు లేవు.. మేం వండిందే మెనూ..’ ఇదీ పెదపాడులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద శుక్రవారం పరిస్థితి.
Sat, Sep 12 2026 02:00 AM -
రాష్ట్ర బేస్బాల్ పోటీలకు జిల్లా జట్లు పయనం
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బేస్పోటీల్లో జిల్లా జట్లు సమష్టిగా రాణించి విజయదుందుభి మోగించాలని బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుతమ్మినేని సుజాత పిలుపునిచ్చారు.
Sat, Sep 12 2026 02:00 AM -
ఆదివాసీలకు అన్యాయం చేయవద్దు
సారవకోట: ఆదివాసీలకు కూటమి నాయకులు అన్యాయం చేయడం తగదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు.
Sat, Sep 12 2026 02:00 AM -
చైల్డ్ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు బోరవానిపేట
గార : జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు గార మండలంలోని బోరవానిపేట పంచాయతీని రాష్ట్రస్థాయిలో నామినేట్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి తెలిపారు. ఈ మేరకు బోరవానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
వేగవంతంగా కేసుల దర్యాప్తు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట అర్బన్ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదా యకమని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.
Sat, Sep 12 2026 01:54 AM -
అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
సూర్యాపేట అర్బన్ : వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పాటు ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూర్యాపేట ఎస్ఈ పి.యాదగిరి సూచించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
మునగాల: మండలంలోని ఈదులవాగు తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్కు అవసరమైన ప్రభుత్వ భూములను శుక్రవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఆర్.
Sat, Sep 12 2026 01:54 AM -
రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో వెబెక్స్ ద్వారా భూ భారతి, ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే హైవే దిగ్బంధం
సూర్యాపేట : రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించకుంటే రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.
Sat, Sep 12 2026 01:54 AM -
బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం
సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం ఆగదని మార్కెట్ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
Sat, Sep 12 2026 01:54 AM -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
భానుపురి (సూర్యాపేట) : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, దళితులు ఉన్నత పదవుల్లో ఉంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ అధికార ప
Sat, Sep 12 2026 01:54 AM
